నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కాలేజ్ రోడ్డు పక్కన శుక్రవారం సాయంత్రం ఓ బాలుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. బాలుడి ఒంటిపై గాయాలు ఉండడంతో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉమ
Ganja Seize | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి వెల్లడించారు.
Task force Raid | నిజామాబాద్ నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలి తో పాటు ఇద్దరు విటులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Imprisonment | నిజామాబాద్ నగరంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ మంగళవారం తీర్పు వెలువరించారు.
Varahi Ammavari Temple | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వారాహి అమ్మవారి ఆలయం నిర్మాణానికి ఈ నెల 10న శంకుస్థాపన చేపట్టినట్లు వారాహి మాతా ఆలయ కమిటీ చైర్మన్- మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మంచాల జ్ఞానేందర్ గ�
కొన్ని పెద్ద హోటళ్లు గలీజు పనులకు అడ్డాగా మారాయి. పేరొందిన లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రబిందువయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని హోటళ్లు, ప్రధానంగా నిజామాబాద్ నగరంతో పాటు శివార్లలో ఉన్న స్టార్ హోటళ్ల
పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరేగింపుతో సందడి నెలకొన్నది. ఆదివారం ఊరపండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరం జనసంద్రమైంది.
నిజామాబాద్ నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం పలుచోట్ల వాహనదారులను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు.
మానవత్వం మంటగలిసింది. అనుమానం అమాయకుడ్ని పొట్టన బెట్టుకుంది. స్థానికుల అత్యుత్సాహం పశువుల కాపరి ప్రాణం బలిగొన్నది. కిడ్నాపర్ అనుకొని కిరాతకంగా కొట్టి చంపేశారు. నిజామాబాద్ నగరంలో సోమవారం జరిగిన ఈ ఘటన �
నిజామాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు మద్యానికి బానిసగా మారి, డబ్బుల కోసం ఏటీఎంలను ధ్వంసం చేస్తున్నాడు. నెలవ్యవధిలో రెండుసార్లు ఏటీఎంలను ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
యువత కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మంగళవారం టాస్క్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మెగ�