Nitin Gadkari | రాబోయే ఐదేళ్లలో ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశ రాజధాని రవాణా నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.12,500కో�
Live-In Relationships: సహజీవనంపై కేంద్ర మంత్రి నితిన గడ్కరీ కామెంట్ చేశారు. అది తప్పుడు విధానమన్నారు. సమాజానికి వ్యతిరేకం అన్నారు. యూట్యూబ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అధ్యక్షునిగా జేపీ నడ్డా వారసునిపై పార్టీలో చర్చ ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశంలోని నాలుగు రాష్ట్రాల వివరాలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1,78,000 మంది ప్�
Revanth Reddy | ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితి�
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఆ పార్టీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జూన 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో తన �
Nitin Gadkari | దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్వర్క్లో కొత్తగా మరికొన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్ టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్ తదితర అవసరమైన సదుపాయ
Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఆ తర్వాత తనను ప్రధాని అభ్యర్థిగా (Become PM) ముందుకు రావాలని ప్రతిపక్షాల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టు గడ్కరీ తెలిప�
Nitin Gadkari | తోటి కేబినెట్ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) (RPI) చీఫ్ రామ్దాస్ అథవాలే (Ramdas Athawale)ని ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari ) కీలక వ్యాఖ్యలు చేశారు.
Nitin Gadkari | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా రేసులో నిలిస్తే మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్షం ఆఫర్ ఇచ్చిందని.. అయితే, తాను ఆ ఆఫర్ని తిరస్కరించానన్నారు. ప్రధానిమంత్రి కావడం తన ఆశయ�
Nitin Gadkari | భారత్లో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇందులో 19 మరణాలు నమోదవుతున్నాయంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై వాహనాల తయారీ కంపెనీలకు ఆయన కీలక విజ్ఞప�
Nitin Gadkari | భారత్లో గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ వాహనాలపై వాహనదారులు మక్కువ చూపుతున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఈవీ, సీఎన్జీ ఆటోమోటివ్ పరిశ్రమలకు మద్దతు