బీజేపీ అధ్యక్షునిగా జేపీ నడ్డా వారసునిపై పార్టీలో చర్చ ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశంలోని నాలుగు రాష్ట్రాల వివరాలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1,78,000 మంది ప్�
Revanth Reddy | ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితి�
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఆ పార్టీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జూన 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో తన �
Nitin Gadkari | దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్వర్క్లో కొత్తగా మరికొన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్ టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్ తదితర అవసరమైన సదుపాయ
Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఆ తర్వాత తనను ప్రధాని అభ్యర్థిగా (Become PM) ముందుకు రావాలని ప్రతిపక్షాల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టు గడ్కరీ తెలిప�
Nitin Gadkari | తోటి కేబినెట్ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) (RPI) చీఫ్ రామ్దాస్ అథవాలే (Ramdas Athawale)ని ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari ) కీలక వ్యాఖ్యలు చేశారు.
Nitin Gadkari | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా రేసులో నిలిస్తే మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్షం ఆఫర్ ఇచ్చిందని.. అయితే, తాను ఆ ఆఫర్ని తిరస్కరించానన్నారు. ప్రధానిమంత్రి కావడం తన ఆశయ�
Nitin Gadkari | భారత్లో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇందులో 19 మరణాలు నమోదవుతున్నాయంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై వాహనాల తయారీ కంపెనీలకు ఆయన కీలక విజ్ఞప�
Nitin Gadkari | భారత్లో గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ వాహనాలపై వాహనదారులు మక్కువ చూపుతున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఈవీ, సీఎన్జీ ఆటోమోటివ్ పరిశ్రమలకు మద్దతు
Nitin Gadkari: 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన విషయం తెలిసిందే. ఒకవేళ స్టెయిన్లెస్ స్టీల్తో ఆ విగ్రహాన్ని నిర్మించి ఉంటే, అప్పుడు ఆ విగ్రహం కూలి ఉండేది కాదు అని కేంద్ర మంత్రి గడ్కరీ తెల
రాజకీయ నాయకులకు విషయ పరిజ్ఞానం, వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటాయనుకుంటాం. సినీ తారల దృష్టంతా తమ అందచందాల మీదే అని భావిస్తాం. కానీ, వారికీ కొన్ని ఇష్టాలు ఉంటాయి.
Nitin Gadkari | రోడ్ల నిర్మాణంలో 35శాతం వరకు బయో బిటుమెన్ మిశ్రయం ఉపయోగించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దాంతో ప్రభుత్వం రూ.10వేలకోట్ల వరకు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు �
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. హైదరాబాద్- విజయవాడ రహదారి, ఖమ్మం రోడ్డును కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణం కానున్నది.