PM Post | ‘బీజేపీలో అన్నీ తానై నడిపిస్తున్న ప్రధాని మోదీ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు?’.. బెయిల్పై ఇటీవల విడుదలైన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన ఈ ప్రశ్న దేశీయ రాజకీ
Nitin Gadkari | రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. 80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు.
దేశంలో డీజిల్, పెట్రోల్ కార్ల వాడకానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పింది సాధించడం కష్టమే కానీ... అస�
Nitin Gadkari | భారతదేశాన్ని గ్రీన్ ఎకనామీగా మార్చడంలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించి.. 36కోట్లకుపైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను వదిలించుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ 72 మంది సభ్యుల పేర్లతో రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, మ�
BJP Second List : లోక్సభ ఎన్నికలకు 72 మంది అభ్యర్ధులతో బీజేపీ రెండో జాబితాను బుధవారం ప్రకటించింది. రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ల
Uddhav Thackeray : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాషాయ పార్టీని వీడాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరోసారి కోరారు. బీజేపీలో తనకు అవమానం జరిగితే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని సూచించారు.
Nitin Gadkari : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు లేకపోవడంతో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ�
Nitin Gadkari | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చరిత్ర సృష్టించడంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. తొలి ప్రయత్నంలోనే ఇస్రో సోలార్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆదిత్య
Nitin Gadkari | దేశంలోని డ్రైవర్ల ఉద్యోగాల భద్రత దృష్ట్యా డ్రైవర్ లెన్ కార్లను భారత్లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం (IIM) నాగ్పూర్లో జరిగిన ఓ కా�
Road Accidents | భారత్లో ప్రతి ఏటా ఐదులక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, తరుచుగా జరిగే ప్రమాదాలకు ఇంజినీరింగ్ లోపమే కారణమని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రాణాలను కాపా�
బీజేపీలో నిజం మాట్లాడే ఒకే ఒక వ్యక్తి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయేనని, అలాగే మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన ఒక్కటేనని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule)అన్నారు.
ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ క్రమంలోనే ఇథనాల్ను వాడుకొంటే 25 రూపాయలకే లీటర్ పెట్రోల్ను పొందవచ్చని చ�