Satellite Toll | దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేయడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సాంకేతిక కమిటీ సెక్యూరిటీ, ప్రైవసీ అంశాలపై మరింత చర్చించాలని సిఫారసు చేసిందని �
ప్రజలకు ఉచితంగా ఇస్తే వాటి విలువ తెలియదని.. విద్య, శిక్షణ వంటి వాటికి ఫీజులు తీసుకోవడం అవసరమని కేంద్రమంత్రి నితిన్గడ్కరీ పేర్కొన్నారు. అన్నీ ఉచితంగా కావాలని ప్రజలు కోరుకుంటారని, కానీ ఉచితంగా ఏమీ ఇవ్వకూ�
పరిపాలనా యంత్రాంగంలో క్రమశిక్షణ తీసుకువచ్చేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయవలసిన అవసరం చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. సోమవారం నాడిక్కడ ప్రకాశ్ దేశ్�
Nitin Gadkari | ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆందోళన వ్యక్తం చేశారు. తాను రాజధాని నగరంలో రెండు లేదా మూడు రోజులకంటే ఎక్కువ ఉండలేనని అన్నారు.
Nitin Gadkari | రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాలు ప్రపంచంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం ఏ సమయంలోనైనా యుద్ధానికి దారి తీసే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నా
దేశంలో పేదల సంఖ్య పెరిగిపోవడం పట్ల కేంద్ర రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ధనికుల వద్దే సంపద అంతా కేంద్రీకృతమవుతోందని శనివారం నాగ్పూర్లో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ
Nitin Gadkari | దేశంలో పేదల సంఖ్య క్రమంగా పెరుగుతోందని.. సంపద కొందరు ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నదని.. ఇది ప్రమాదకరమైన పరిస్థితని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో గ�
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వచ్చే ఆగస్టు 15 నుంచి రూ.3000 విలువైన వార్షిక ఫాస్టాగ్ పాస్ను అందించనున్నట్టు బుధవారం వెల్లడించింది. ఈ పాస్�
Nitin Gadkari: మరో రెండేళ్లలో అమెరికాను తలపించే రీతిలో ఇండియన్ రోడ్లు ఉంటాయని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో రోడ్ల మౌళిక సదుపాయాలు పెరుగుతున్నట్లు చెప్పారు. గత పదేళ్ల
భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యాకే రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులకు మోక్షం లభిస్తుందని తాజాగా సీఎం రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
Nitin Gadkari | పెండింగ్ భూసేకరణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ వంతెన పనులు సరిగా జరుగడం లేదంటూ అసంతృప్తిని