CM Revanth | దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ
దేశంలో సుమారు 9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుగా మారనున్నాయి. ఇటీవల చేసిన చట్టం ప్రకారం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ట్రాన్స్పోర్టు కార్పొరేషన్లకు చెందిన వాహనాలన
గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వరద కొనసాగుతున్నది. కొత్తగా మరో రూ.12,600 కోట్లు గుజరాత్కు ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు
ఫాసిస్ట్, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజాన్ మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతగతిన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీలు వద్దిర�
చైనాలో కార్లు తయారు చేసి భారత్లో అమ్ముకుంటామంటే కుదరదని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. భారత్లో తమ ఈవీలను తయారు చేసేందుకు టెస్లా సిద్ధ�
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె-తిరుపతి నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారతమాల ప్రాజెక్టు కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు...
బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం సాయంత్రం ప్రారంభించారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు...
మనం జాతీయ ప్రాజెక్టు అడిగితే ఏమీ లేదన్నారు కర్ణాటకకు ఇచ్చారు.. మధ్యప్రదేశ్కూ ఇచ్చారు మరి తెలంగాణ ప్రాజెక్టుల సంగతి ఏమిటి? ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా తెలంగాణ హక్కు ఏడున్నరేండ్లయినా పట్టించుకోని బీజేపీ..
ముసాయిదాకు గడ్కరీ ఆమోదం న్యూఢిల్లీ, జనవరి 14: వాహనదారుల భద్రత పెంచే చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల కార్లలో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. త్వరలో అమలులోకి రానున్న ఈ నిబంధనకు
ఉద్రిక్తతలకు యత్నిస్తే చట్టం చూసుకొంటుంది హరిద్వార్, ఢిల్లీ ధర్మ సంసద్లో వ్యాఖ్యలు స్వామి వివేకానంద బోధనలకు పూర్తి విరుద్ధం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ, జనవరి 8: హరిద్వార్
ఎదురు లేకుండా చేసుకొనేందుకే! సన్నిహితుడి కోసం ఎత్తుగడలు కేంద్రంలో నితిన్ గడ్కరీకి కత్తెర అమిత్షాకు పట్టం కట్టేలా పావులు యోగి, గడ్కరీవైపు.. ఆరెస్సెస్ చూపు నేను మోదీని.. కాదు మోనార్క్ని! నేను చెప్పిందే
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోడ్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్వీట్లో ప్రకటించారు. ములకాలచెరువు నుంచి మదనపల్లె సెక్షన�
రాష్ట్ర రహదారులకు కేంద్రం ఇచ్చిన నిధులివి హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.744 కోట్ల ప్రతిపాదనలు పంపిస్తే.. కేంద్రం రూ.262.19 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేం ద్రప్రభుత్
Gadkari : చైనాలో తయారు చేస్తున్న కార్లను భారత్లో అమ్మకూడదని టెస్లా కంపెనీకి భారత్ తేల్చిచెప్పింది. టెస్లా కార్లను భారత మార్కెట్లో అమ్ముకోవాలంటే ఇక్కడే...