ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018లో కొత్త జోన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇటీవల 317 జీవోతో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో సీనియారిటీ ప్రతిపాదికన ఉద్యోగుల కేటాయిం పు చేపట్టింది. 52శాఖలత�
రాష్ట్ర అధికారాల అడ్డుకట్టకు కొత్త సాఫ్ట్వేర్ నేటి నుంచి అమలుకు చర్యలు స్థానికంగా పనికొచ్చే పనులకు అడ్డుపుల్ల ఇక కూలీలకు వసతులు కరువు వేసవి భత్యం కట్, తగ్గనున్న ఆదాయం ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షల మం
టీఆర్ఎస్ కొత్త అధ్యక్షులను సన్మానించిన శ్రేణులు ఆదిలాబాద్లో జోగు రామన్నకు శుభాకాంక్షల వెల్లువ విఠల్రెడ్డిని అభినందించిన మంత్రి అల్లోల, నాయకులు కష్టపడేవారికి పార్టీలో సముచిత స్థానం టీఆర్ఎస్ ఆద�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 27 : దేశంలోనే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ నేతలు చూడలేకపోతున్నారని, చౌకబారు ఆరోపణలు చేస్తే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ప్రత�
నిర్మల్ టౌన్, జనవరి 27 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం టైగర్ జోన్ ప్రాంతంలోకి యూరప్ నుంచి వలస పక్షులు వచ్చినట్లు ఖానాపూర్ ఎఫ్డీవో కోటేశ్వర్రావు తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ�
ఉమ్మడి జిల్లాలో తొలుత వెయ్యి మందికి ప్రయోజనం ఇప్పటికే అధికారులతో మంత్రి అల్లోల సమీక్ష పారదర్శకంగా లబ్ధిదారులఎంపికకు ఆదేశం నిర్మల్ టౌన్, జనవరి 27: దళితబంధు బంధు ఎన్నో దళిత కుటుంబాలకు వరంగా మారబోతున్నది
ఘనంగా గణతంత్ర వేడుకలు పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు బోథ్, జనవరి 26: బోథ్ నియోజకవర్గంలో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ శివరాజ్, పో�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గణతంత్ర వేడుకలు కొవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహణ ఆయా చోట్ల జెండాలు ఎగరేసిన కలెక్టర్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు ఎదులాపురం/ ని
అందునాయక్తండాలో సప్తాహం ప్రారంభం కలశాలతో భారీ ఊరేగింపు తరలివచ్చిన వేలాదిమంది భక్తులు ఇంద్రవెల్లి, జనవరి 26 : మండలంలోని అందునాయక్తండాలో భగవతి జ్వాలాముఖి దుర్గామాత ఆలయం 17వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వ
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో క్రేజ్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 50శాతానికిపైగా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల బడుల్లో అమలు తాజా ప్రభుత్వ నిర్ణయంతో కొత్త జవసత్వాలు అనుమతు
లబ్ధిదారుల ఇష్టం మేరకే యూనిట్లు అవసరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పిస్తాం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం.. మార్చి రెండో వారంలోగా పంపిణీ పూర్తి ‘నమస్తే ’ ఇంటర్
నిర్మల్ జిల్లాలో జ్వర సర్వే ముగిసింది. కరోనా కట్టడికి సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగింది. మొత్తం 570 బృందాలు ఇందులో పాల్గొనగా, 2,10,000 ఇండ్లకు యంత్రాంగం వెళ్లింది. 3500 మందికి స్వల్ప లక్షణాలు
డీఆర్డీవో కిషన్ ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని �