అత్యధికంగా శనగ సాగు ఆరుతడి పంటల వైపు రైతుల చూపు బోథ్, జనవరి 25 : బోథ్ మండలంలో అన్నదాతలు సాగు చేస్తున్న యాసంగి పంటలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 13058 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా 10,863 ఎకరాల
ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఘనంగా 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యం లో ఓటే ఆయుధమని, ఓటర్గా నమోదైన వారందరూ నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయాలని
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తాంసిలో షాదీముబారక్ చెక్కుల పంపిణీ భీంపూర్, జనవరి 25 : గ్రామాలు, పట్టణాలకు అవసరమైన అభివృద్ధి పనులు, ప్రతి వర్గానికి అవసరమైన పథకాల అమలుతో రాష్ట్రం ప్రగతి పయనం చేస్తున్నద
ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ వాహనం ద్వారా పరీక్షలు ఎదులాపురం,.జనవరి 25 : జిల్లాలో టీబీ కేసులను గుర్తించడానికి ప్రభుత్వం ఏసీఎఫ్ (యాక్టివ్ కేస్ ఫైండింగ్) వాహనంతో జిల్లా వ్యాప్తంగా 50 కేసులను గ�
‘మన ఊరు-మన బడి’ ద్వారా కొత్త సొబగులు పూర్తి స్థాయి సౌకర్యాలపై రాష్ట్ర సర్కారు దృష్టి ఏసీడీపీ నిధుల్లో 40 శాతం వినియోగం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల హర్షాతిరేకాలు నిర్మల్ టౌన్, జనవరి 20 : ‘మన ఊరు- మన బడి’ కార్య�
బోథ్, జనవరి 20 : పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. బోథ్ పోలీస్ స్టేషన్ను గురువారం సందర్శించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న చిల్డ్రన్స్ పార్కు�
నిర్మల్ టౌన్, జనవరి 20 : వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచేలా కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. యునిసెఫ్ ఆధ్వర్యంలో మెప్మాలో ప
18న నిర్మల్లో భూమిపూజ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిర్మల్ టౌన్, జనవరి 13 : జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఈనెల 18న జిల్లా కేంద్రంలో రూ. 31 కోట్లతో 250 పడకల మెడికల�
24 గంటలూ అందుబాటులో.. l1098 నంబర్కు కాల్ చేస్తే చాలు వేధింపులు, హింసపై తక్షణ స్పందన అత్యవసర సమయాల్లో అండగా సిబ్బంది నిర్మల్ చైన్గేట్, జనవరి 13: బాలల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా అన
భైంసా, జనవరి 6 : అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని డీఐవో శ్రీనివాస్ సూచించా రు. పట్టణంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ను గురువారం తనిఖీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15-18 సంవత్స
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లక్ష్మణచాంద, మామడలో రైతుబంధు సంబురాలకు హాజరు పాల్గొన్న ఎమ్మెల్సీ దండె విఠల్, నాయకులు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం లక్ష్మణచాంద, జనవరి 6 : నిత్యం అన్నదాత సంక్షేమం కోరే సీఎం క
మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ. వెయ్యి జరిమానా విధించండి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, జనవరి 6 : ఒమిక్రాన్ వైరస్తో పాటు కొవిడ్ వైరస్ మూడో దశ కేసులు పెరుగు తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాం�
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం జిల్లాలో 7 శాతం పెరిగిన నేరాలు నేరరహిత జిల్లాగా మారుస్తాం భైంసా ప్రాంతంలో పటిష్ట బందోబస్తు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్ వార్షిక క్రైమ్ రిపోర్టు విడుదల నిర్మల్ అర్బన్,