ఖానాపూర్రూరల్ : యువతిని ప్రేమించాడని కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. డీఎస్పీ ఉపేందర్రెడ�
దస్తురాబాద్ :నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో గంటల వ్యవధిలో ఇద్దరు భార్యభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామా�
లక్ష్మణచాంద : ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం మేరకు నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద ఎంపీపీ అధ్యక్షురాలు కేశం లక్ష్మి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ�
దస్తురాబాద్ : గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరంగా కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. మండలంలోని పెర్కపల్లె, మున్యాల తండా గ్రామాలలో బుధవారం ఆమె పర్యటించార�
నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి రాంసింగ్, బండరేవుతండాల్లో అంతర్ పంటగా సాగు పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడి 3.8 కిలోల గంజాయి మొక్కల స్వాధీనం నలుగురిపై కేసు సారంగాపూర్, అక్టోబర్ 19: వ్యవసాయ భూ ముల్లో గంజ
నిర్మల్ జిల్లాలో విచ్చలవిడిగా అనధికార లేఅవుట్లు మంత్రి అల్లోల ఆదేశాలతో తొలగింపునకు రెడీ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లేఅవుట్ కమిటీ అనుమతులు, నిబంధనలు పాటించని వాటి జాబితా సిద్ధం ఇప్పటికే 50 వరక�
కడెం : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 700 అడుగ�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలోని గండిరామన్న దత్త సాయి ఆలయాన్ని రూ.కోటీతో అభివృద్ధి చేశామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
బాసర : బాసరలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వరోజు సరస్వతి అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం అమ్మవారికి ఆలయ అర్చకులు చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించారు. అమ�
భైంసాటౌన్ : వృద్ధాప్యంలో తోడు కోసం ఒకరు.. భర్తను కోల్పోయి పాప కోసం ఇంకొకరు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వీరి మధ్య వయస్సు భారీగా తేడా ఉన్నప్పటికీ కలిసి జీవనం సాగించటానికి ముందుకు వచ్చి ఒక్కటయ్యారు మ
హరితహారానికి పలువురి అండ మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు ట్రీ గార్డుల పంపిణీ రూ.లక్షలు వెచ్చించి ఆదర్శంగా నిలుస్తున్న పలువురు హరితనిధిపై జిల్లాలో సర్వత్రా సంతోషం నిర్మల్ అర్బన్, అక్టోబర్ 12 : ప్రజా ఆరోగ్
బాసర : బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 4వ రోజైన ఆదివారం సరస్వతి అమ్మవారు కుష్మాండ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, చతుర్వేద పారాయ
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలకు భవనాలను నిర్మించాలని ఎమ్మెల్యే రేఖానాయక్ కోరారు. శుక్రవారం ఆమె శాసనసభ సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేస�
సోన్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను గురువారం పంపిణీ చేసినట్లు