ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రేఖానాయక్ పెంబి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెంబి, మందపల్లి, ఇటిక్యాల, తాటిగూడ గ్రామాల్లో పర్యటించ�
నిర్మల్ అర్బన్ : భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న నిర్మల్ పట్టణంలోని ప్రాంతాలను బుధవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, అధికారులు సందర్శించారు.వర్షాల కార�
బోథ్, సెప్టెంబర్ 28: జిలాలలో సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం మంగళవారం కొనసాగింది. బోథ్ మండలంలో 82.08 మిల్లీ మీటర్లుగా నమోదైంది. పెద్దవాగు, ధన్నూర్ (బీ), నక్కలవాడ, అందూర్, రఘునాథ్పూర్, సొనాల, చింతల్బోరి, �
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్ : జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. శనివారం కలెక్టర�
అడవి బిడ్డలకు సర్కారు దన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ. 45.32కోట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ద్వారా విడుదల వివిధ యూనిట్లు అందించేందుకు కసరత్తు ఉమ్మడి జిల్లాలో 16,958 దరఖాస్తులు ఎంపిక కోసం ఇప్పటి
అడవి బిడ్డలకు సర్కారు దన్ను స్వయం ఉపాధిపై ప్రత్యేక దృష్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ. 45.32కోట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ద్వారా విడుదల వివిధ యూనిట్లు అందించేందుకు కసరత్తు నాలుగు జిల్లాల్ల�
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో జరిగే పట్టణ ప్రణాళిక అభివృద్ధి పనులతో పాటు పట్టణ ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని జ�
నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎరవోతు రాజేందర్ నిర్మల్ టౌన్ : మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎరవోతు రాజేందర్ �
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్ : అర్హత ఉన్న ప్రతి గిరిజనుడు సాగు చేసుకుంటున్న భూమికి హక్కు పత్రాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అట�
ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పెంబి : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సూచించారు. పెంబి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భూ
డీఈవో ఏ.రవీందర్ రెడ్డి దస్తురాబాద్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యా అధికారి ఏ.రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలను, కస్తూర్బా గాంధీ పాఠశాలన�