నిర్మల్ అర్బన్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్య శనివారం మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన అంత్యక్రియల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ
జడ్పీ సీఈవో గణపతి గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ సిరికొండ, సెప్టెంబర్ 18 : ప్రజలు కొవిడ్ టీకాపై భయాందోళనకు గురికాకుండా తప్పనిసరిగా తీసుకోవాలని జడ్పీ సీఈవో గణపతి అన్నారు. మండలంలోని పొచ్చంపల్లి, పొన్న, తుమ్మ
భైంసాలో ప్రశాంతంగా గణేశుడికి వీడ్కోలు ఆకట్టుకున్న శోభాయాత్ర, నృత్యాలు.. పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విఠల్రెడ్డి భారీ క్రేన్ల సహాయంతో గణనాథుడు గంగమ్మ ఒడికి.. ఇద్దరు ఏఎస్పీలు, 600 మంది సిబ్బందితో పోలీసు బ�
రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్గోయల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఎదులాపురం / నిర్మల్ టౌన్ , సెప్టెంబర్18: పరిపూర్ణమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ అన్నార
ఒక్కో గ్రూపునకు రూ.15 వేలు ఖాతాల్లో జమ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5,666 ఏర్పాటు 2,860 సంఘాలకు రూ.4.29 కోట్లు విడుదల హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాల సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు, ఆ�
ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో సర్వం సిద్ధంసమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘారూట్ మ్యాప్ సిద్ధం.. భారీగా పోలీస్ బందోబస్తుకంట్రోల్ రూం ఏర్పాటు.. ఫోన్ నంబర్లు 100అగ్నిమాపక,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాంపులుని
నిర్మల్ అర్బన్ : జిల్లాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిర్మల్ జిల్లాలో ఆయా మండలాలు, గ్రామాలలో ఏర్పాటు చేసి
విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా తప్పదు..పదో తేదీలోపు వంద శాతం పూర్తి కావాలి..వ్యాక్సిన్ వేసుకోకుంటే చర్యలు : విద్యాశాఖనిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 8 : సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు త�
ప్రత్యక్ష తరగతులు మేలంటున్నతల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పక్కాగా కొవిడ్ రూల్స్ అమలు నిత్యం పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రైవేట్లో ఫీజుల మోత.. గత ఫీజుల వసూలుతో సగ�
పొంగిపొర్లుతున్న వాగులు చెరువులు, కుంటలకు జలకళ కొన్ని గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు బోథ్, సెప్టెంబర్ 7: మండలంలో రెండు రోజులుగా జోరుగా వర్షం కురుస్తున్నది. మంగళవారం 105.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. �
నిర్మల్ అర్బన్, ఆగస్టు 31 : పట్టణంలోని శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్ర మా న్ని నిర్వహించారు. చిన్నారులు గో�
శ్రావణంలో తొమ్మిది రోజులపాటు వేడుక నియమ నిష్ఠలతో పూజలు లంబాడీ సంస్కృతికి ప్రతీక సాంకేతిక యుగంలోనూ ఆచారాలకు విలువ పెండ్లీడు కచ్చిన యువతులకు ప్రత్యేక పండుగ నార్నూర్, ఆగస్టు 31 : శ్రావణ మాసంలో మొదలయ్యే తీజ�
ఈ సీజన్లో విద్యుత్ ప్రమాదాలు అధికం నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు అవగాహన లేకుండా సొంత మరమ్మతులు వద్దు నాణ్యమైన పరికరాలు వాడితేనే మేలు సమస్యలుంటే సమాచారమివ్వండి : ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్ సిరికొండ
బోథ్, ఆగస్టు 31: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. బోథ్ మండలంలో మంగళవారం పర్యటించారు. మొదటిసారిగా మండలానికి వచ్చిన అదనపు కలె�