Nalgonda : ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాలకు చెంది�
తనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భావించిన పక్షంలో ప్రజలకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని ఈడీ గ్రహించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
మహిళలకు నెలసరిలో ఎదురయ్యే సమస్యలను పోషకాహారంతో కట్టడి చేయవచ్చని జాతీయ పోషకాహార సంస్థ-ఎన్ఐఏ పరిశోధకులు తెలిపారు. మేలైన ఎంజైమ్లు కలిగిన గడ్డితో మోనోపాజల్ సిండ్రోమ్కు పరిష్కారం దొరుకుతుందని చెప్పార
మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తెలిపింది. పోషకాహారం, ఆరోగ్యంపై విస్తృత పరిశోధనలు, నిపుణులతో సంప్రదింపులు, క్షుణ్ణంగా నిర్�
రోగాల ముప్పును తగ్గించుకునేందుకు చక్కెర, ఉప్పు తినడాన్ని తగ్గించాలని ప్రజలకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) సూచించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ఆధీ�
సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంచడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేసింది. జర్మనీకి చెందిన ఆగ్స్బర్గ్ వర్సిటీతో కలిసి రూపొందించిన న్యూట�
Millets | అన్నం తింటే రక్తంలో చక్కెర.. గోధుమలతో చేసిన రొట్టెల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ.. ఇలా ఆహార పదార్థాల్లో పోషకాలపై జరుగుతున్న అధ్యయనాలు భోజనపు అలవాట్లను మారుస్తుండగా.. అందుకు అనుగుణంగా పంటల సాగులో కూడా �
‘గర్భవతి బలహీనత, ఆమె గర్భస్థ శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పుట్టినప్పటి నుంచి ఐదేండ్ల వరకు ఎదుగుదల లోపించే అవకాశం ఉంది. గర్భిణి అధిక రక్తహీనతతో బాధపడుతుంటే పుట్టబోయే బిడ్డ బరువు నిర్దిష్ట ప్రమాణా�
న్యూట్రాస్యూటికల్ అధ్యయనంలో జాతీయ పోషకాహార సంస్థ కీలక బాధ్యతలు నిర్వహించనున్నది. యునానీ మెడిసిన్ కోసం అవసరమైన మూలికలు, మందుల తయారీలో ఎన్ఐఎన్ కూడా పరిశోధనలు చేయనున్నది. ప్రకృతి సిద్ధంగా దొరికే మూలి
కారణాలు ఏవైనా ఇటీవలికాలంలో సప్లిమెంట్ల వాడకం ఎక్కువైంది. సమతౌల్య ఆహారం తీసుకోలేక చాలామంది సప్లిమెంట్ల వెంట పడుతున్నారు. అవసరమైన విటమిన్లు, పోషకాలను సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటూ అదే ఆరోగ్యమని భావిస్తు�
దేశ ప్రజల్లో అత్యధిక మందిలో రక్తహీనత నియంత్రణకు ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం పెంచడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు అధ్యయనం చేసినట్టు ఎన్ఐఎన్ పేర్కొన్నద�