నిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తాం.. జనరల్ అవార్డు కింద పరిహా రం అందించాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్కు చెందిన నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక నిమ్జ్ ప్రాజెక్టు భూసేకరణ ముందుకు సాగడం లేదు. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. భూనిర్వాసితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల నిమ్జ�
MLA Manikrao | ఝరాసంఘం మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన బాధిత రైతుల నుంచి నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు పరిహారం, చెల్లింపులు పట్టా ప్రభుత్వ భూములకు సంబంధించి తేడాలు ఉండడంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చే�
మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టుకు ఇవ్వమని రైతులు తేల్చి చేప్పారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ రైతు వేదికలో బుధవారం జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు ప్రత్య�
మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టు కోసం అధికారులు బలవంతంగా భూసేకరిస్తుండటంపై సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడ్గి రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిమ్జ్ భూబాధితులకు జనరల్ అవార్డు కింద మెరుగైన పరిహారాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రాజు తెలిపారు. న్యాల్కల్ మండలంలోని హద్నూర్, గుం
నిమ్జ్ ప్రాజెక్టు కోసం రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములను బలవంతంగా సేకరించవద్దని సీపీఎం జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రామచందర్ డిమాండ్ చేశారు. ఇటీవల నిమ్జ్ ప్రాజెక్టు కోసం సంబంధిత అధికారులు గ్�
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానూఫ్యాక్చర్ జోన్(నిమ్జ్) ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో భూ సేకరణ చేపడుతున్నది. ఈ భూ సేకరణలో రెవె న్యూ అధికారులు, దళారుల�
నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు బదులు భూమిలివ్వాలని, లేదా బహిరంగ మార్కెట్ ధర ప్రకా రం పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ రైతులు స్పష్టం చేశా
నిమ్జ్ ప్రాజెక్టుకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తే త్వరలోనే పరిహారా న్ని అందించేలా చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రవీందర్రెడ్డి అన్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ ఉ త్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో ఎర్రరాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గణేశ్పూర్, న్యామతాబాద్, మల్కన్పాడ్, ర�
నిమ్జ్ ప్రాజెక్టుకు భూ ములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తే 15 రోజుల్లోనే పరిహారం అందజేస్తామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రవీందర్రెడ్డి అన్నారు. సోమవారం హద్నూర్ గ్రామ పంచాయతీ కా