నిమ్జ్ ప్రాజెక్టు కోసం సారవంతమైన వ్యవసాయ భూములు బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దని సంగారెడ్డి జిల్లా రేజింతల్ గ్రామ రైతులు కొన్నేండ్లుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నిమ్జ్ ప్ర�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్లో నిమ్జ్ ప్రా జెక్టు కోసం భూసేకరణ వ్యవహారంలో బాధిత రైతులకు హైకోర్టులో ఊరట లభించిం ది. భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్
ప్రాణాలు పోయినా సారవంతమైన భూములు నిమ్జ్ ప్రాజెక్టుకు ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ బాధిత రైతులు స్పష్టం చేశారు. నిమ్జ్ ప్రాజెక్టు అధికారులకు వ్యతిరేకంగా మంగళ�
హైకోర్టు తుది తీర్పువచ్చే వరకు నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల జోలికి సంబంధిత శాఖ అధికారులు రావద్దని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, నిమ్జ్ భూ బాధితులు స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా వ
NIMZ Project | శనివారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలోని ఎకరాల్లో చీలేపల్లి, ముంగి, రుక్మాపూర్ శివారులో మొదటి విడతలో సేకరించిన 3240 ఎకరాల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులను సంగారెడ్డి కలెక్టర్ ప�
దేశవ్యాప్తంగా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేస్తున్న 12 గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్లలో ఒకటైన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పారిశ్రామిక స్మార్ట్ సిటీపై ఆశలు చిగురిస్తున్నాయ�
నిమ్జ్ ప్రాజెక్టులో భూములను కోల్పోతున్న బాధిత రైతులు, తండావాసులకు అధికారులు కేటాయిస్తామన్న (భూమి) స్థలాన్ని చూపిన తర్వాతే భూములు స్వాధీనం చేసుకుని ఇతర పనులు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మ
నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని ముంగిగిరిజనతండా వాసులు స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డి క�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో ప్రపంచ, జాతీయ స్థాయి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్సిస్తూ, పెట్�
నిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తాం.. జనరల్ అవార్డు కింద పరిహా రం అందించాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్కు చెందిన నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక నిమ్జ్ ప్రాజెక్టు భూసేకరణ ముందుకు సాగడం లేదు. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. భూనిర్వాసితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల నిమ్జ�
MLA Manikrao | ఝరాసంఘం మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన బాధిత రైతుల నుంచి నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు పరిహారం, చెల్లింపులు పట్టా ప్రభుత్వ భూములకు సంబంధించి తేడాలు ఉండడంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చే�
మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టుకు ఇవ్వమని రైతులు తేల్చి చేప్పారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ రైతు వేదికలో బుధవారం జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు ప్రత్య�
మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టు కోసం అధికారులు బలవంతంగా భూసేకరిస్తుండటంపై సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడ్గి రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.