తన తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ వేల మంది విద్యార్థులకు మార్గదర్శనం చేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారని, ప్రతి ఒక్కరి సంతోషం కోసం తపించారని హీరో నిఖిల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన తండ్రి శ్యామ్ �
యువ హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిమ్స్లో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నిఖిల్ కుటుంబాన
జీవితంలో ఎదురైన ఒడిదొడుకులే ఎలా బతకాలో పాఠాలు నేర్పించాయంటున్నది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. చిన్న వయసులో నాయికగా మారిన అనుపమ..ఆ తర్వాత కెరీర్లో జయాపజయాలను త్వరత్వరగా చూసేసింది. ఇవన్నీ తనను మానసికంగా
టాలీవుడ్ హీరో నిఖిల్, కోలీవుడ్ భామ (Anupama Parameswaran) అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్ (18 Pages Glimpse video). ఈ సినిమా గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Nikhil Siddhartha | కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కెరీర్పరంగా ఎంతో నష్టపోతున్నామని అంటున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కొవిడ్ కారణంగా ఒప్పందం చేసుకున్న సినిమాలేవీ అనుకున్న టైమ్కు షూటింగ్ చేయలేకపోతు�
By Maduri Mattaiah Nikhil Siddhartha | తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్స్లో కొత్త టికెట్ల రేట్లకు సంబంధించిన జీవో విషయంలో సోషల్ మీడియా వేదికగా హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ల ధర�
Nikhil Siddhartha | ఇప్పుడు టాలీవుడ్ హీరోలు జోరు మీద ఉన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా చేయడానికి చాలా తిప్పలు పడ్డ మన హీరోలు.. ఇప్పుడు ఏకంగా ఒకేస�
సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మాదాపూర్లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోవడంతో �
కథానాయిక అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. ఈ చిత్రంలో నందిని పాత్రలో నటిస్తున్న ఆమె పాత్రను పరిచయం చేస్తూ వినాయక చవితి సందర్భంగా మోషన్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. నిఖిల్�
కొన్ని సినిమాలపై ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా సీక్వెల్స్ అయితే ఆ క్రేజే వేరు. అలాంటి ఇంట్రెస్టింగ్ సీక్వెల్ కార్తికేయ 2. విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హ�
కెరీర్ ఆరంభంలో తెలుగు చిత్రసీమలో అద్భుతమైన విజయాల్ని సొంతం చేసుకుంది మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్. కొంతకాలంగా రేసులో వెనకబడ్డ ఈ వయ్యారి తిరిగి చక్కటి అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నది. ప్రస్తుతం యువ�
యంగ్ హీరో నిఖిల్ తన పని తాను చేసుకుంటూనే మరోవైపు ప్రజల సమస్యలపై కూడా స్పందిస్తుంటాడు. కరోనా సమయంలోతన సొంత ఖర్చులతో చాలా మందికి సాయం అందించాడు. అయితే కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్లో పర�
యంగ్ హీరో నిఖిల్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం 18 పేజెస్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు నిఖిల్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా, గీతా ఆర్ట్స్ 2