రాష్ట్రంలో చలి తీవ్రత పెరగుతున్నది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి తీవ్రతకు అద్దంపడుతున్నది. గురువారం ఆదిలాబాద్ జిల్లా భీమ్పూర్-టీలో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ�
చలి తీవ్రమవుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా భయపెడుతున్నది. డిసెంబర్, జనవరిలో నమోదయ్యే రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే నమోదవుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 14 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ పొగమం�
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోతుండటంతో గ్రేటర్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు సైతం పడిపోతుండడంతో పగలు సమయంలో కూడా చలి వణికిస్త�
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి మించి నమోదవుతున్నాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో పగలు ఉక్కపోత, రాత్రి సమయాల్లో వాతావరణం చల్లగా మారుతున్నది.
గ్రేటర్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.4, కనిష్ఠం 19.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 51 శాతంగా నమోద
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల చోటుచేసుకోవడంతో ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం కొంత చల్లగా ఉంది.
చలి పులి భయపెడుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తున్నది. ముఖ్యంగా గుండెపోట్ల ముప్పు పొంచి ఉన్నది.
వరి రైతులు పంట కాలాల్ని మార్చుకుంటున్నారు. వేడి వాతావరణాన్ని, ఉప్పు నేలల్ని కూడా తట్టుకునే విత్తనాల తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాగు నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి రైతులు కావాలనే తమ పొల
Temperature | ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు (temperature) రికార్డు స్థాయికి పడిపోయాయి. జిల్లాలోని భీమ్పూర్ మండలంలో ఉన్న అర్లి (టీ)లో (Arli) అత్యల్పంగా 4.9 డిగ్రీలు నమోదయింది.
Temperature | రాష్ట్రంలో చలితో గజగజ వణికిపోతున్నారు. శీతల గాలులతో చలితీవ్రత పెరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో వరుగా 10 డిగ్రీల కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Hyderabad | హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అవుతున్నాయి. శనివారం తెల్లవారుజామున శేరిలింగంపల్లిలో 12.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు