దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 182.34 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 81,330.56 వద్ద స్థిరపడింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో పాటు మెటల్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ స్టాక్స్ రాణించాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సె�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ అవగాహన నేపథ్యంలో సోమవారం మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం మదుపరులు లాభాల
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాలతో పాటు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహనతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించి�
Share Market | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. జమ్మూ, పఠాన్కోఠ్ ఎయిర్బేస్లపై దాడికి విఫల ప్రయత్నాలను భారత్ విజయవంతంగా తిప
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. పాక్తిసాన్తో ఉద్రిక్తల వేళ.. కేంద్రం ఈ నెల 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. అలా�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగంలో తప్పా మిగతా అన్నిరంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,661.62 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొద�
దేశీయ స్టాక్ మార్కెట్లలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు, మరోవైపు భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. మదుపరులను అమ్మకాలు-కొనుగోళ్ల విషయంలో �
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. తీవ్ర ఊగిసలాటలో కొనసాగిన సూచీలకు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, బజాజ్ షేర్లలో భారీగా అమ్మకాలు జరగడం సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్గా ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,396.92 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,122.02 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో సూచీలు పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తల కారణంగా మార్కెట్లు పతనమయ్యాయి. అయితే, వారంలో తొలిరోజై�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఫార్మా మినహా అన్నిరంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 315.06 పాయింట్లు పతనమై.. 79,801.43 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.25 పాయింట్లు తగ్�
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock markets) లో లాభాల జోష్ కొనసాగుతోంది. గత నాలుగు సెషన్లలో లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ ఐదో సెషన్లో కూడా లాభాలు మూటగట్టుకున్నాయి.