మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో మెటల్, ఎనర్జీ, రియల్టీ స్టాకులు అత్యధికంగా నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు బ్యాంకింగ్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ మళ్లీ 58 వేల మార్క్ దాటింది.
దేశీయ స్టాక్ మార్కె ట్లు వరుస నష్టాలతో సతమతమవుతున్నాయి. అమెరికాలో రోజుకొక బ్యాంక్ కుప్పకూలుతుండటంతో మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరుల్లో ఆందోళన పెంచింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లోనే ముగిశాయి. బుధవారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పవనాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమ�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాల్లోనే ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 326.23 పాయింట్లు పతనమై 58,962.12 పాయింట్ల వద్ద టేడ్రింగ్ ముగిసింది. మరో వైపు నిఫ్టీ 88.75 పాయింట్ల తగ్గి.. 17,303.95 వద్ద స్థిరప�
Stock Market | దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 927.74 పాయింట్లు పతనమై 59,744.98 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 272 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద స్థిరపడింది.
Sensex | దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ అవర్స్ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలదాకా మార్కెట్ కార్యకలాపాలు కొనసాగేలా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చర్యలు చేపడుతున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో తీవ్ర ఒత్తిడికి గురైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలతో చివర్లో కోలుకున్నాయి.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ముగింపులో సెన్సెక్ 142.43 పాయింట్లు పెరిగి 60,806.22, నిఫ్టీ 21.80 పాయింట్లు పెరిగి 17,893.50 వద్ద స్థిరపడింది.
Stock markets | భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి జోరు కనబర్చిన దేశీయ ఈక్విటీ సూచీలు ఇవాళ ఏకంగా 1.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 144 పాయింట్లు తగ్గి 60,834 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. నిఫ్టీ 25 పాయింట్లు పడిపోయి 19,093 పాయింట్ల వద్ద, బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్ల�
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 562.75 పాయింట్లు లేదా 0.94 శాతం ఎగబాకి 60,655.72 వద్ద నిలిచింది.
Stock Market News | మూడు రోజుల నష్టాలకు ముగింపు పలుకుతూ దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 303 పాయింట్ల లాభంతో 60,261 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 17,956 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే