Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో ఆఖరి రోజైన శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నా.. దేశీయ సూచీలు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 333.35 పాయింట్ల లాభంతో 66,598.91 పాయ�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో ఆఖరి రోజైన లాభాలతో శుక్రవారం మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నా సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగుతున్నది. వరుసగా ఐదోరోజు లాభాల్లో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నా.. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మాత్రం దూసుకెళ్తున్నాయి.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం వరుసగా రెండో సెషన్లో లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు కలిసిరావడంతో సూచీలు లాభాల్లో పయనించాయి.
Stock Market | ట్రేడింగ్ చివరి సమయంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ బెంచ్ మార్క్లు సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 11.43 పాయింట్ల లాభంతో 65,087.25 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 4.80 పాయింట్లు పెరిగింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 79.22 పాయింట్లు పెరిగి.. 65,075.82 వద్ద, నిఫ్టీ 36.70 పాయింట్లు పెరిగి 19,342.70 వద్ద స్థిరపడింది. దాదాపు 2,023 షేర్లు పురోగమించగా.. 1,475 షేర్లు క్షీణిం�
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. యూరోపియన్ స్టాక్ల నుంచి లభించిన మద్దతుకు తోడు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరపడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 284.68 పాయింట్లు లాభపడిన 30 షే�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు సైతం స్తబ్దుగా మొదలయ్యాయి. ఆ తర్వాత కోలుకోలుకున్నట్లు కనిపించినా.. ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ ఐటీ, మెటల్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ తిరిగి 65 వేల పాయింట్ల పైకి చేరుకున�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 137.50 పాయింట్లు లాభపడి.. 56,239.42 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30.45 పాయింట్ల లాభంతో 19,465.00 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలకే పరిమితమైయ్యాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 365.53 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 65,322.65 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 413.57 పాయింట�
భారత్ స్టాక్ మార్కెట్ను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) అప్గ్రేడ్ చేసింది. అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు లేకపోవడం, భారత్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం వంటి సానుకూల అంశాల కారణంగా ఈ ఏడాది డ�
ఐటీ షేర్లు ర్యాలీ జరపడంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ పెరిగింది. గత శుక్రవారం 480 పాయింట్లు ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం మరో 232 పాయింట్లు జతచేసి 65,953 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేరీతిలో క్�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం కుప్పకూలాయి. అమెరికా క్రెడిట్ రేటింగ్ను ఫిచ్ తగ్గించింది. అలాగే రాబోయే మూడేళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పతనమయ్యే ఛాన్స్ ఉందని సంకేతాలిచ్చింది.