Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఇటీవల వరుస లాభాలతో గరిష్ఠానికి పెరుగుతున్న సూచీలు.. తాజాగా సరికొత్త రికార్డులను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) తొలిసారిగా 80వేల పాయింట్ల మా�
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న సూచీలు గురువారం మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతున్నది. వరుస నాలుగు సెషన్లలో లాభాల్లో కొనసాగాయి. ఈ క్రమంలో మార్కెట్లు గురువారం కొత్త శిఖరాలను తాకాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్ ఉదయం స్వల్ప లాభ�
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతున్నది. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలతో క్రితం సెషన్తో పోలిస్తే మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. చివరి వరకే అదే ఊపును కొనసాగించాయి. బ్యాకింగ
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హైల్లో స్థిరపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ తొలిసారి 78వేల మార్కును దాటింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలతో మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆర్థిక, బ్యాంకింగ్ స్టాక్లలో లాభాల మద్దతుతో రెండు సూచీలు ప్రారం
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 77,554.83 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది.
తీవ్ర ఒడుదొడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడైనా.. ఆఖర్లో మాత్రం లాభాలనే అందుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచ�
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో భారీగా పుంజుకున్న సూచీలకు చివర్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. బ్లూ�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న సూచీలు చివరి గంటలో అమ్మకాలు పోటెత్తడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నది. ఎన్నికల ర్యాలీ కారణంగా గత ఐదు రోజులుగా భ�
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ అంచనాను 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచుతూ రిజర్వుబ్యాంక్ ప్రకటించడంతో మదుపరులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇప్ప�
పడిలేచిన కెరటంలా దూసుకుపోతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. వరుసగా రెండోరోజు గురువారం కూడా సూచీలు భారీగా లాభపడ్డాయి. ఎన్డీఏ కూటమి సులువుగా అధికారం చేపట్టే అవకాశాలుండటంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జర�