విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిడమనూరు మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ, నిడమనూరు ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రంను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖ�
ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళను లైంగికంగా వేధించిన నేరానికి గాను దోషికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న తీర్పు వెలువరించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా నిరుపేదలకు ఎంతో మేలు కలుగుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ.4.45,500 విలువై�
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో పారిశుధ్య నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. సర్పంచుల పదవీ కాలం పూర్తవడంతో ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. పంచాయతీల్లో ఎక్కడ చూసినా పారిశుధ్య
నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన సంకూరి వెంకట నారాయణ మున్నూరు కాపు యువత నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ శుక్రవారం నియామక ఉత్తర్వులను
ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల నేరవేరుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లభ్రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇందిర
నిడమనూరు మండల పరిధిలోని బంటువారిగూడెం మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు గుండెబోయిన భిక్షం కుటుంబాన్ని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ బుధవారం పరామర్శించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించాలని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల పరిధిలోని మార్లగడ్డలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల�
అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లభ్రెడ్డి అన్నారు. నిడమనూర�
పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వ సాకారం చేస్తుందని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ ని
దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే భూ భారతి చట్టం ముఖ్య ఉద్ధేశ్యమని నిడమనూరు తాసీల్ధార్ జంగాల కృష్ణయ్య అన్నారు. మండలంలోని ముప్పారం గ్రామ రైతు వేదికలో గురువారం రెవెన్యూ సదస్సును ప్రారంభించి మా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం సులభతరమవుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని తుమ్మడం గ్రామంలో బుధవారం ఏర్పాటు చ�