నిడమనూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను మండల పరిషత్ కాంప్లెక్స్ భవనంలోకి తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పోలీస్ స్టేషన్ పక్కా భవనం దశాబ్దాల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేర
నిడమనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కిసాన్ సంగోష్టి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిం
నిడమనూరు మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కార్యదర్శి గ్రామంలో అక్రమ పద్ధతిలో బిల్లులు వసూలు చేసి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండల కార్యద
వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్పామ్ పంటను సాగు చేసి మెరుగైన ఆదాయం పొందాలని నల్లగొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిడమనూరు మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ, నిడమనూరు ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రంను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖ�
ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళను లైంగికంగా వేధించిన నేరానికి గాను దోషికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న తీర్పు వెలువరించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా నిరుపేదలకు ఎంతో మేలు కలుగుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ.4.45,500 విలువై�
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో పారిశుధ్య నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. సర్పంచుల పదవీ కాలం పూర్తవడంతో ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. పంచాయతీల్లో ఎక్కడ చూసినా పారిశుధ్య
నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన సంకూరి వెంకట నారాయణ మున్నూరు కాపు యువత నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ శుక్రవారం నియామక ఉత్తర్వులను
ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల నేరవేరుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లభ్రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇందిర
నిడమనూరు మండల పరిధిలోని బంటువారిగూడెం మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు గుండెబోయిన భిక్షం కుటుంబాన్ని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ బుధవారం పరామర్శించారు.