దళిత క్రిస్టియన్ల హక్కుల పరిరక్షణకు ఈ నెల 24న ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కోఆర్డినేటర్ పెదమాం డేవిడ్ రాజు పిలుపునిచ్చారు. నిడమ
నిడమనూరు మండల పరిధిలోని ఎర్రబెల్లి గ్రామంలో సోమవారం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం ఏర్పా�
సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. జ్యోతి రావు పూలే 200వ జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయంలో..
ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ముప్పారం గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రార�
మండల కేంద్రం లోని మండల పరిషత్ కాంప్లెక్స్ భవనం లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ భవనంలో కొనసాగిన కార్యాలయం ప్రభుత్వ ఆదేశాలతో కాంప్లెక్స్ భవనంలోకి పూర్తి స�
నిడమనూరు మండల కేంద్రంలోని శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. సుప్రభాత సేవతో ప్రారంభమైన బ�
నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో దాతల సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేశ్ నూతన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు.
కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ నిడమనూరు మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్ అన్నారు.
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని నారమ్మగూడెంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పా�
మెరుగైన విద్యా బోధనతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ధేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని నారమ్మగూడెంలో గల జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, అంగ
నిడమనూరు మండల పరిధిలోని కోటమైసమ్మ అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం పరిసమాప్తం అయ్యాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతఃకాల పూజలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహ
సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు వరం అని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 35 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 14,01,500 విలువైన చెక్కులను మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు.
నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి ఫీడర్ పరిధిలో 132 కేవీ విద్యుత్ లైన్ 133 కేవీ ఇన్సూలేటర్ విఫలమవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సోమోరిగూడెం చెరువు గుండా వెళ్లే విద్యుత్ స్థంభం ఇన్సూ�
రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ఊట్కూరు, మారపాక గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం తాసీ�