నిరుపేదలందరికీ ఆహార భద్రతే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని మార్లగడ్డ క్యాంప్, మారుతీవారిగూడెం పంచాయతీల్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాలన�
బత్తాయి రైతుల సమస్యలకు తగు పరిష్కార మార్గాలను చూపి, గిట్టుబాట ధర అందించే దిశగా ప్రయత్నం చేస్తామని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ �
సీఎంఆర్ఎఫ్తో నిరుపేదల వైద్యానికి కొండంత భరోసా లభిస్తుందని నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ పథకం కింద మసిముక్కు వెంకటమ్మ, పందుల యాదయ్యకు మం
నిడమనూరు మండల కేంద్రంలో బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా మంగళవారం గ్రామ దేవత ముత్యాలమ్మకు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మేళ తాళాలు, శ�
ప్రయోగాత్మకంగా పాఠ్యంశాలను భోధించి విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగ
అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన
నిడమనూరు మండల పరిధిలోని ఎర్రబెల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ పథకం పక్కా ఇండ్ల నిర్మాణాలకు నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం శంకుస్థాపన చేశారు.
నిరుపేదలకు ఆపన్న హస్తం అందించేందుకు లయన్స్ క్లబ్ ఎల్లవేళలా ముందుండాలని వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్-1 కె.వి ప్రసాద్ అన్నారు. నిడమనూరు మండలంలోని శాఖాపురం సాయి ఫంక్షన్ హాల్లో గురువారం లయన్స్ క్లబ్ నూతన కా
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల పరిధిలోని సూరేపల్లి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులకు కాంగ్రెస్ నా
నిడమనూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను మండల పరిషత్ కాంప్లెక్స్ భవనంలోకి తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పోలీస్ స్టేషన్ పక్కా భవనం దశాబ్దాల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేర
నిడమనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కిసాన్ సంగోష్టి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిం
నిడమనూరు మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కార్యదర్శి గ్రామంలో అక్రమ పద్ధతిలో బిల్లులు వసూలు చేసి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండల కార్యద
వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్పామ్ పంటను సాగు చేసి మెరుగైన ఆదాయం పొందాలని నల్లగొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి అన్నారు.