నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి ఫీడర్ పరిధిలో 132 కేవీ విద్యుత్ లైన్ 133 కేవీ ఇన్సూలేటర్ విఫలమవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సోమోరిగూడెం చెరువు గుండా వెళ్లే విద్యుత్ స్థంభం ఇన్సూ�
రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ఊట్కూరు, మారపాక గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం తాసీ�
నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఆలంపల్లి మైసయ్య ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
నిడమనూరు మండలంలోని వేంపాడు - గగ్గెనపల్లివారిగూడెం గ్రామాల నడుమ రాకపోకలు నిలిచి పోయాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వేంపాడు శివారులోని ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది.
సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, తాసీల్దార్ జంగాల కృష్ణయ్య అన్నారు. నిడమనూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎ�
యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిడమనూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి నిడమనూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతులు బారులు తీ�
నిడమనూరు మండల పరిధిలోని గౌండ్లగూడెంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి చొరవతో మంజూరైన నూతన బోరు మోటార్ను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం బుధవారం ప్రారంభించారు.
నిరుపేదలందరికీ ఆహార భద్రతే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని మార్లగడ్డ క్యాంప్, మారుతీవారిగూడెం పంచాయతీల్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాలన�
బత్తాయి రైతుల సమస్యలకు తగు పరిష్కార మార్గాలను చూపి, గిట్టుబాట ధర అందించే దిశగా ప్రయత్నం చేస్తామని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ �
సీఎంఆర్ఎఫ్తో నిరుపేదల వైద్యానికి కొండంత భరోసా లభిస్తుందని నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ పథకం కింద మసిముక్కు వెంకటమ్మ, పందుల యాదయ్యకు మం
నిడమనూరు మండల కేంద్రంలో బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా మంగళవారం గ్రామ దేవత ముత్యాలమ్మకు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మేళ తాళాలు, శ�
ప్రయోగాత్మకంగా పాఠ్యంశాలను భోధించి విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగ
అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన