కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ నిడమనూరు మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్ అన్నారు.
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని నారమ్మగూడెంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పా�
మెరుగైన విద్యా బోధనతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ధేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని నారమ్మగూడెంలో గల జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, అంగ
నిడమనూరు మండల పరిధిలోని కోటమైసమ్మ అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం పరిసమాప్తం అయ్యాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతఃకాల పూజలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహ
సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు వరం అని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 35 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 14,01,500 విలువైన చెక్కులను మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు.
నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి ఫీడర్ పరిధిలో 132 కేవీ విద్యుత్ లైన్ 133 కేవీ ఇన్సూలేటర్ విఫలమవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సోమోరిగూడెం చెరువు గుండా వెళ్లే విద్యుత్ స్థంభం ఇన్సూ�
రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ఊట్కూరు, మారపాక గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం తాసీ�
నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఆలంపల్లి మైసయ్య ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
నిడమనూరు మండలంలోని వేంపాడు - గగ్గెనపల్లివారిగూడెం గ్రామాల నడుమ రాకపోకలు నిలిచి పోయాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వేంపాడు శివారులోని ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది.
సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, తాసీల్దార్ జంగాల కృష్ణయ్య అన్నారు. నిడమనూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎ�
యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిడమనూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి నిడమనూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతులు బారులు తీ�
నిడమనూరు మండల పరిధిలోని గౌండ్లగూడెంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి చొరవతో మంజూరైన నూతన బోరు మోటార్ను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం బుధవారం ప్రారంభించారు.
నిరుపేదలందరికీ ఆహార భద్రతే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని మార్లగడ్డ క్యాంప్, మారుతీవారిగూడెం పంచాయతీల్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాలన�