BBC: బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. మోదీపై డాక్యుమెంటరీతో దేశ ప్రతిష్టను దిగజార్చారని ఆ నోటీసుల్లో తెలిపారు. గుజరాత్కు చెందిన ఎన్జీవో కోర్టులో పిల్ దాఖలు చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల బెడదను నియంత్రించడం,కుక్క కాటు సంఘటనలను పునరావతృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతున్నది. మేయర్ అధ్యక్షత ఏర్పాటైన హై లెవెల్ కమిటీ సిఫార్సు �
ఒక జీవన్మృతుడి అవయవదానం.. అంధుడికి చూపునిస్తుంది. హృద్రోగికి గుండె స్పందన ప్రసాదిస్తుంది. కాలేయ వ్యాధిగ్రస్థుడికి సంజీవని అవుతుంది. మూత్రపిండ రోగికి అండగా నిలుస్తుంది. కొన్ని కుటుంబాలు వీధిన పడకుండా కా�
‘మనల్ని మనం యథాతథంగా ఆమోదించాలి. మన వయసు ఎంతైనా కావచ్చు. మన రంగు ఎలా అయినా ఉండవచ్చు. ఎత్తు తక్కువైతేనేం, లావు ఎక్కువైతేనేం?’ అని పిలుపునిస్తున్నారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. ఇందుకోసం త
మోతీ చికిత్సకు సహకరించేందుకు బెంగాల్కు చెందిన ఆర్మీ ఇంజినీర్లు ముందుకు వచ్చారు. 24 గంటల్లో ప్రత్యేక టవర్ కట్టారు. ఆ ఏనుగు తన కాళ్లపై నిలబడేందుకు ప్రత్యేక పుల్లీలను ఏర్పాటు చేశారు.
ప్రగ్యా సింగ్ సొంతూరు వారణాసి. రైల్లో ఢిల్లీకి బయల్దేరింది. ఆమెకు పెండ్లయి అప్పటికి పన్నెండు రోజులే. ఓ వస్త్ర పరిశ్రమలో ఉద్యోగంలో చేరేందుకు వెళ్తున్నది. అర్ధరాత్రి దాటింది. గాఢ నిద్రలో ఉన్న ఆమెపై ఒక ప్ర�
వాళ్లంతా అపర కుబేరులు కాదు. లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాల్లో లేరు. పెద్ద పెద్ద కంపెనీల తోడ్పాటు అంతకన్నా లేదు. అయితేనేం పరులకు సేవ చేయడానికి ఆస్థులు, అంతస్తులు అక్కర్లేదని స్పందించే గుణం ఉంటే చాలు అని నిరూప
కోరుకున్న జీవితం. ఆశించినంత జీతం. ముద్దులొలికే పిల్లలు. ముచ్చటైన కుటుంబం. ఇన్ని ఆనందాల మధ్య లోకం గురించి ఆలోచించే తీరిక ఎవరికి ఉంటుంది? మనసులో ఏ మూలనో ఉన్నా.. ఏదో ఓ సంస్థకు ఎంతోకొంత ఆర్థికసాయం చేసి సంతృప్తి
పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, అమ్మా ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం అంబర్పేట గాంధీ హైస్కూల్లో మూడు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానిక
పేద విద్యార్థులను, బాల కార్మికులను ఆదరించి, ఆకలి తీర్చి, అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు ప్రసాదిస్తున్నది.. ‘డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ’. బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలన్నది ఈ ఎన్జీవో ఆశయం. పదక�
ఆ పిల్లలందరూ ఎక్కడిఎక్కడి నుంచో ఎగిరి వచ్చి ఒక్కచోట చేరిన వలస పక్షులు.. వారి అమ్మానాన్నలతో కలిసి పొట్టకూటికోసం పొరుగు రాష్ర్టానికి వచ్చారు. చదువుకోవాల్సిన వయస్సులో బడులకు దూరంగా బతుకుతున్నారు. ఇలాంటివ�
టీనేజ్... దీని గురించిమాట్లాడుకోవడం, ఆ వయసులో ఉన్న వాళ్ల క్రేజీ చేష్టలు చూసి ఆనందించడం బాగానే ఉంటుంది. అయితే తెలిసీ తెలియని ఈ ప్రాయంలోనే వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయని నమ్ముతుంది ‘వాయిస్ ఫర్ గర్ల్స
లింగ వివక్షను, గృహహింసను ధిక్కరించి.. ఇంట్లో నుంచి బయటపడిన వారికి ఎన్నో సమస్యలు. తమకంటూ బట్టలు కొనుక్కోవాలి. చెప్పులు, బ్యాగ్ లాంటివి కూడా అవసరం అవుతాయి. ఏ షాపింగ్మాల్కో వెళ్తే వేలకువేల బిల్లులు వేస్తా
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి గొంతు నొక్కేందుకు, వారిని బెదిరించేందుకే దర్యాప్తు సంస్థలకు విశేష అధికారాలు ఇస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మండిపడింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలపై ఐటీ ద�
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అనుసంధాన కర్తగా వ్యవహరించడంతో వందలాది ఇటుక బట్టీల పిల్లలు విద్య ను అభ్యసిస్తున్నారు. వారంతా విద్యాసంవత్సరం కోల్పోకుండా ఆరు నెలలు తెలంగాణ, ఆరు నెలలు ఒడిశా రాష్ట్రం�