పేద విద్యార్థులను, బాల కార్మికులను ఆదరించి, ఆకలి తీర్చి, అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు ప్రసాదిస్తున్నది.. ‘డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ’. బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలన్నది ఈ ఎన్జీవో ఆశయం. పదక�
ఆ పిల్లలందరూ ఎక్కడిఎక్కడి నుంచో ఎగిరి వచ్చి ఒక్కచోట చేరిన వలస పక్షులు.. వారి అమ్మానాన్నలతో కలిసి పొట్టకూటికోసం పొరుగు రాష్ర్టానికి వచ్చారు. చదువుకోవాల్సిన వయస్సులో బడులకు దూరంగా బతుకుతున్నారు. ఇలాంటివ�
టీనేజ్... దీని గురించిమాట్లాడుకోవడం, ఆ వయసులో ఉన్న వాళ్ల క్రేజీ చేష్టలు చూసి ఆనందించడం బాగానే ఉంటుంది. అయితే తెలిసీ తెలియని ఈ ప్రాయంలోనే వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయని నమ్ముతుంది ‘వాయిస్ ఫర్ గర్ల్స
లింగ వివక్షను, గృహహింసను ధిక్కరించి.. ఇంట్లో నుంచి బయటపడిన వారికి ఎన్నో సమస్యలు. తమకంటూ బట్టలు కొనుక్కోవాలి. చెప్పులు, బ్యాగ్ లాంటివి కూడా అవసరం అవుతాయి. ఏ షాపింగ్మాల్కో వెళ్తే వేలకువేల బిల్లులు వేస్తా
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి గొంతు నొక్కేందుకు, వారిని బెదిరించేందుకే దర్యాప్తు సంస్థలకు విశేష అధికారాలు ఇస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మండిపడింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలపై ఐటీ ద�
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అనుసంధాన కర్తగా వ్యవహరించడంతో వందలాది ఇటుక బట్టీల పిల్లలు విద్య ను అభ్యసిస్తున్నారు. వారంతా విద్యాసంవత్సరం కోల్పోకుండా ఆరు నెలలు తెలంగాణ, ఆరు నెలలు ఒడిశా రాష్ట్రం�
ఒక తెలుగు మహిళ విదేశాల్లో ఉద్యోగం చేయడమే గొప్పని అనుకుంటాం. కానీ, ఆమె 20 ఏండ్ల క్రితమే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. వందల మందికి ఉపాధి కల్పించారు. సమాజహితాన్ని, మహిళా సాధికారతను కూడా తన బాధ్�
కవాడిగూడ : ప్రభుత్వ పాఠశాలలకు ఎన్జీఓల సహాయం ఎంతో అవసరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకింగ్(పార) స్వచ్చం
హైదరాబాద్లోని చాలా వీధికుక్కలు రాత్రిపూట మెరిసిపోతున్నాయి. ఇందుకు కారణం వాటి మెడలోని రిఫ్లెక్టివ్ కాలర్స్.. లైట్ వాటిపై పడగానే తళుక్కుమంటున్నాయి. వాహనదారులు అప్రమత్తమై వాటికి దూరంగా ప�
Impact Labs | సంక్లిష్టమైన సామాజిక సమస్యలకు పరిష్కారాల కోసం స్టార్టప్ కంపెనీలు, ఎన్జీవోలు కలిసి పనిచేసేందుకు సహకారం అందించే వేదికను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక ఎన్జీవో సంస్థ వీధి పిల్లల చదువుకు కృషి చేస్తున్నది. ముంబైలోని కాండివాలి ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘జునూన్ ఫౌండేషన్’ ఈ మేరకు చొరవ చూపింది. స్థానిక ఫుట్ ఓవర్ బ్రిడ్
‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అంటారు. సేవలందించే విషయంలో ముందు వరుసలో ఉండేవి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు (ఎన్జీవోలు), స్వచ్ఛంద సంస్థలు. కరోనా మహమ్మారి సంక్షోభం వల్ల తీవ్ర ఇబ్బందు�
హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ సేవా భారతి పేద ప్రజలకు వరంలా మారింది. హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందిస్తున్నార