హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ సేవా భారతి పేద ప్రజలకు వరంలా మారింది. హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందిస్తున్నార
ఇంటికే ఉచిత భోజనం | నగరంలోని కరోనా బాధితులకు పలు సంస్థల సహకారంతో పోలీసుశాఖ ఉచితంగా ఇంటికే భోజనం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నవారికి భోజనం అందించే సేవలను గురువారం నుంచి ప్రా
ముంబై: మహారాష్ట్రలో వారంత లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక ఎన్జీవో సంస్థ నగరంలోని నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నది. పేదల
ఖమ్మం : ఖమ్మ పట్టణానికి చెందిన సత్య మార్గం సర్వీసు సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ సబ్సిడీపై 60 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేసింది. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె.మధుసూదన్ చేతుల మీదుగా మహిళలకు కుట్టుమిషన్లు,