బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని, పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కొందరు మీడియా సంస్థలు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నా
రేవంత్రెడ్డి సర్కారు చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా పొంత న కుదరడం లేదు. రూ. 2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
మీడియాలో అనేక మార్పులొస్తున్నా, మీడియా వ్యాపిస్తున్నా.. వార్తా పత్రికలదే హవా కొనసాగుతున్నదని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్చార్డీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాం
Tejashwi Yadav | నిన్నటి వరకు డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) మాజీ అయ్యారు. దీంతో పాట్నాలోని తేజస్వీ యాదవ్ ఇంటి ముందు ఉన్న ‘బీహార్ డిప్యూటీ సీఎం’ నేమ్ బోర్డును న్యూస్పేపర్తో కవర్ చేశారు. ఈ ఫొటో సోషల్ �
పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరసిస్తూ హైదరాబాదులో గురువారం ఇండియన్ జర్నల
ఆన్లైన్ పందేలు, జూదం నిర్వహించే వేదికల ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రకటనలు ఇకపై ప్రచురణ/ప్రసారం చేయవద్దంటూ మీడియా సంస్థలను హెచ్చరించింది.
Library | రాష్ట్రంలోని గ్రంథాలయాలు పోటీ పరీక్షలకే కాదు.. నైపుణ్య శిక్షణకు నిలయాలుగా మారనున్నాయి. ఇప్పటివరకు దినపత్రికలు, పుస్తకాలతో నిండిన లైబ్రరీలు.. ఇక నుంచి స్కిల్ డెవలప్మెంట్ తర్ఫీదుతో నిత్యం కళకళలాడన
పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యనందిస్తుంటే కొన్ని పత్రికలు గురుకుల పాఠశాల
న్యూయార్క్: ఇది చదివి పత్రికల సర్క్యులేషన్ భారీగా పెరిగిపోయిందని అనుకుంటే పొరపాటే. కరోనా కారణంగా అన్ని రంగాల్లాగే పత్రికా రంగం కూడా ఎంతలా కుదేలైందో చెప్పే వార్త ఇది. ఈ మహమ్మారి వల్ల పత్�