‘వైట్ హౌస్ (అమెరికా అధ్యక్ష భవనం) ‘ఫైట్ హౌస్గా మారింది. మంత్రులు ‘సహ అధ్యక్షుడు’ ఎలాన్ మస్క్తో క్యాబినెట్ రూమ్లోనే గొడవ పడుతున్నారు. ఈ కొట్లాటలు అధ్యక్షుడు, మరో 20 మంది అధికారుల ముందే పబ్లిక్గా జర�
బిలియనీర్ ఎలాన్ మస్క్ తన 11 మంది పిల్లలు, వారి తల్లు లను ఒక చోట చేర్చేందుకు 35 మిలియన్ల(దాదాపు రూ. 294 కోట్లు)తో విశాలమైన భవనం కొనుగోలు చేశారు. టెక్సాస్లోని ఆస్టిన్లో 14,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనం,
భారతీయ ఓటర్లు ప్రధాని మోదీ ప్రభంజనాన్ని చెల్లాచెదురు చేసి, ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఊపిరినందించారని లోక్సభ ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్
PM Modi | చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలను కనేవారంటూ ముస్లింలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని మోదీ యూటర్న్ తీసుకొన్నారు. ముస్లింలను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు.
రోదసి నుంచి ప్రపంచంలో ఎవరిపైన అయినా, ఎక్కడున్నా తీక్షణంగా నిఘా పెట్టగలిగే ఓ అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది నింగిలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నది. అమెరికా స్టార్టప్ ‘అల్బెడో’ ర�
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన కీలక సమచారాన్ని కెనడాకు అమెరికానే అందించిందని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ తాజా కథనం వెల్లడించింది.
అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతున్నదని అమెరికాకు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించింది. ఈ రంగంలో భారత్ గణనీయమైన వృద్ధి దిశగా సాగుతున్నదని, స్టార్టప్లు విస్తరిస్తున్నాయన
భూమిపై ఆధిపత్యం వహిస్తున్న మనిషి మేధకు అతి త్వరలో పెను సవాల్ ఎదురుకాబోతున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచాన్ని ఊపేస్తున్న కృత్రిమ మేధనే (ఏఐ) మునుముందు మానవ మేధపై ఆధిపత్యం వహించే ప్రమ�
స్వతంత్ర మీడియాను వేధించడానికి, నోరు మూయడానికి లేదా శిక్షించడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడటం నిరంకుశ నాయకులు చేసే పనే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమనే గర్వదాయక గుర్తింపును చెరిపివేస్తున�
Union Minister VK Singh told The New York Times 'Supari Media' | పెగసస్ వ్యవహారం మళ్లీ దేశంలో చర్చనీయాంశమైంది. రాజకీయంగా దుమారం రేపుతున్నది. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. పెగసస్ స్పైవేర్�