వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. గ్రేటర్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఉద్యోగు�
న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. 2024 సంవత్సరానికి ప్రజలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి కేక్ కటింగ్లు చేసి స్వీట్లు పంచుకున్నారు. పటాకులు పేల్చి కేరింతలతో హోరెత్తించారు. పల్లె, పట�
నూతన ఏడాదిని పురస్కరించుకుని సోమవారం నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఆయన నివాసంలో కలిసి కేక్కట్ చేయిం
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ రెమా రాజేశ్వరి అధికారులతో కలిసి సోమవారం న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది పోలీస్శ�
రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. సోమవారం న్యూఇయర్ మొదటి రోజుకావడంతో సుమారు 50వేల మందికిపైగా తరలివచ్చారు. ఉదయం నుంచే పుణ్యస్నానాలు చేసి, దర్శనం కోసం బారులు తీరారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి, సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతపద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో పోటెత్తింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సం ఖ్యలో తరలివచ్చారు. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి భక్�
నూతన సంవత్సరం తొలిరోజు, సెలవు దినం కావడంతో భక్తులు బాసరకు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని, ప్రతి ఇంటికీ సంక్షేమం.. ప్రతి ముఖంలో ఆనందం నింపారని రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద�
న్యూ ఇయర్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మద్యం ఏరులైపారింది. రికార్డు స్థాయిలో మద్యం సేల్స్ జరుగగా.. రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆదాయం సమకూరింది. డిసెంబర్ 30, 31 తేదీల్లో అమ్మకాలు జోరుగా కొనసాగాయి.
జిల్లా వ్యాప్తంగా సోమవారం నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రజలు కేక్లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం 2024 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కేక్లు కోసి.. స్వీట్లు పంచిపెట్టారు సంబురాలు చేసుకున్నారు. ఉదయం నుంచే ఆలయాల్లో పూజలు చేశారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు ప్రజలకు న్యూ �
కొత్త సంవత్సరం వేడుకల్లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మరో పక్క సైబరాబాద్లో మద్యం మత్తులో ఒక కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు.