వైఫై సిగ్నల్స్తో గుండె వేగాన్ని కచ్చితంగా లెక్కగట్టే సరికొత్త టెక్నాలజీని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ ఇంజనీర్లు తయారుచేశారు. వీరు అభివృద్ధి చేసిన ‘పల్స్-ఫై’అనే పరికరం.. 10అడుగుల దూరంలో ఉన్న వ్యక�
సింగరేణి సంస్థలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గు ఉత్పత్తిని వెలికి తీసే పక్రియ కొనసాగుతుందని అర్జీ-3జీ ఎం నరేంద్ర సుధాకర రావు తెలిపారు. అర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు లో రూ.4.91 కోట్లతో కొనుగోలు చే
రేడియేషన్ లేకుండా, సురక్షితంగా కణుతులను గుర్తించే ఇమేజింగ్ మాలిక్యూల్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది మానవ శరీరానికి హాని చేయదని, చౌకగా అందుబ�
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మహిళలను వేధించే ఆకతాయిలను పట్టుకోవడం, వేధింపులను కట్టడి చేసేందుకు షీ టీమ్స్ సిబ్బంది వేగంగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. ఈ మేరక
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గుల సమస్యలు వెంటనే గుర్తించేందుకు వీలుగా టీఎస్ఎస్పీడీసీఎల్ సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే అధిక ఒత్తిడికి గురవుతున్న డిస్టిబ్య�
పత్తి పంటను ధ్వంసం చేస్తున్న గులాబీబోల్ వార్మ్ను నియంత్రించే టెక్నాలజీని లక్నోలో జాతీయ బొటానికల్ పరిశోధనా సంస్థ కనుగొనటం గొప్ప విషయమని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ అన్నారు.
లిథియం అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని ఆరు రెట్లు పెంచే సరికొత్త సాంకేతికతను చైనాకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వివరాలు ‘నేచర్' జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఫోన్ కెమెరాతో ముఖాన్ని స్కాన్ చేస్తే ఆరోగ్యం ఎలా ఉందో చెప్పే కొత్త సాంకేతికతను హైదరాబాద్లోని ఆసియానా అనే స్టార్టప్ గురువారం అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పుడున్న ట్రాఫిక్లో కారు డ్రైవింగ్ చాలా కాన్షస్గా చేయాలి. ముఖ్యమైన ఫోన్కాల్ అని.. మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం ఏ మాత్రం సురక్షితం కాదు. పైగా.. చట్ట రీత్యా నేరం కూడా. అందుకే మీరు డ్రైవ్ చేసే కారు ఎ
ఆన్లైన్ పేమెంట్స్ విధానంలో చైనా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అరచేతిని చూపిస్తే చాలు చెల్లింపు పూర్తయ్యే ఈ కొత్త విధానాన్ని ‘పామ్ పేమెంట్స్' అంటున్నారు. ఇందుకోసం ముందుగా వినియ�
నూతన సాంకేతిక పద్ధ్దతులు అందిపుచ్చుకొని వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ డాక్టర్ పి.రాఘురాంరెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులకు సూచి�
UPSC | నీట్ - యూజీ పేపర్ లీక్ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దీంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మ�
రోడ్లపై తరచూ ఏర్పడే గుంతలు, పగుళ్ల సమస్యలకు పరిష్కారంగా కొత్త సాంకేతికతను వినియోగించే అవకాశాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పరిశీలిస్తున్నది.