ముంబై , ఆగస్టు : ఎంజీ మోటార్స్ ఇండియా రూపొందించనున్న మిడ్ సైజ్ ఎస్యూవీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఫీచర్ల కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. మెరు�
ముంబై ,జూలై :ఎంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ అయినా కింద పడితే పగిలిపోద్దేమోననే భయం ఇక నుంచి ఉండదు. నోకియా బండకేసి బాదినా చెక్కుచెదరని సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. స్క్రీన్ గార్డులు, పౌచ్లు వంటివి వ�
బెంగళూరు,జూలై : ఒప్పో సంస్థ మరో కొత్త 5జీ ఫోన్ ను విపణిలోకి తీసుకువచ్చింది. డైమెన్షన్ 700 ఉన్న ఫోన్లో మీడియాటెక్ ప్రాసెసర్ ఇచ్చారు. ఫోన్ చూడటానికి ఇంతకు ముందు ఫోన్ లానే ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్య తేడాను �
ముంబై ,జూలై :జపాన్ కు చెందిన కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్లో సరికొత్తగా “అమేజ్ ఫేస్లిఫ్ట్ ” వెర్షన్ను విడుదల చేసేందు�
ముంబై,జూలై : మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి ‘మహీంద్రా ఎక్స్యూవీ700’ త్వరలోనే మార్కెట్లోకి రానున్నది. ఇందులో సరికొత్త ఫీచర్ ను అందించనున్నారు. “డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్” అలెర్ట్ ఫీచర్ గురించి కంప�
పాట్నా: కొత్త టెక్నాలజీ ఖచ్చితంగా సమస్యలను సృష్టిస్తుందని, ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. పలువురు ప్రముఖుల మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ‘పెగాసస్ ప్
ముంబై ,జూలై : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్డబ్ల్యూ, భారత మార్కెట్లో సరికొత్త ఎక్స్1 20 ఐ టెక్ ఎడిషన్ను విడుదల చేసింది. కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుక�
బెంగళూరు,జూలై : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ పోకో సరికొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ” పోకో ఎఫ్3 జీటీ “పేరుతో మార్కెట్లో విడుదల కానున్నది. దీనిని ఆగస్టు 10 తేదీలోప
ఢిల్లీ,జూలై 6: లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సరికొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్యూవీని ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లగ్జరీ ప్రారంభ ధర రూ.64.12 లక్షలుగా ప్రకటించింది ఆ సంస్థ. ఈ new-2021మోడల్ ఎవోక
ఢిల్లీ, జూన్ 17:ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యానవన రంగాన్నిముందుకు తీసుకెళ్లేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్�
హైదరాబాద్, జూన్ 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ కార్బన్ అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త ఫోన్ను ఆవిష్కరించింది. ‘కార్బన్ ఎక్స్-21’పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 4,999. స్మార్ట్ ఫోన్ వేరియంట్�
హైదరాబాద్, జూన్ 15: అత్యాధునిక టెక్నాలజీతో న్యూ ఫీచర్స్ తో స్మార్ట్ఫోన్లనుతయారు చేస్తున్నస్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ సరికొత్త స్మార్ట్వాచ్ను రూపొందించింది. ‘ఎమ్ ఐ వాచ్ రివాల్వ్ యాక్టివ్ ‘ �
ఢిల్లీ, జూన్ 14: పూణే కేంద్రంగా పనిచేస్తున్నథింకర్ టెక్నాలజీస్ ఇండియా సరికొత్త మాస్కులను తయారుచేసింది. సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసేమాస్కులను అభివృద్ధి చేసింది. 3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును
ఢిల్లీ ,జూన్ 7: ఫ్రాన్స్కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీసంస్థ బుగాటి సరికొత్త ఫీచర్లతో అదిరిపోయే కార్ ను రూపొందించింది. రూ.100 కోట్ల విలువ చేసే కారులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ వందకోట్లకారు ఫైనల్ వర్షన్