New rules | ఇవాళ్టితో సెప్టెంబర్ నెల ముగియనుంది. రేపటి నుంచి అక్టోబర్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచే మ్యూచువల్ ఫండ్స్, ఆధార్ కార్డ్, టీడీఎస్, స్మాల్ సేవింగ్ స్కీమ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులకు సం�
FASTAG | ఫాస్టాగ్ సర్వీసులపై ఆగస్టు 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానున్నది. వాహనం కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను ఫాస్టాగ్ నంబర్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Late Comers | కేంద్ర పభుత్వం ఉద్యోగులకు చేదువార్త చెప్పింది. ఇకపై ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే ఉపేక్షించేది లేదని ఆదేశాలు జారీచేయనుంది. ఈ మేరకు త్వరలో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించి
ఇటీవల కేంద్రం మార్పులు చేర్పులతో ప్రవేశపెట్టిన నూతన చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వింజమూరి వెంకటేశ్వర్లు తెలిపారు.
అమెరికాలో ఆశ్రయం కోరి వచ్చిన వారిపై టైటిల్ - 42 పేరుతో విధించిన ఆంక్షల గడువు ముగిసింది. దీంతో అమెరికా మెక్సికో సరిహద్దుకు శరణార్ధులు బారులు తీరుతున్నారు.
Aadhaar authentication | ఆధార్ అనేది 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. భారతీయులకు నివాస ధృవీకరణ, చిరునామా ధృవీకరణ పత్రంగా ఇది పనిచేస్తుంది. ఆధార్ కార్డులను జారీచేసే సంస్థ UIDAI 2022, నవంబర్ 30 నాటికి 135.10 కోట్ల మంది భారతీయులకు ఆధ
త్వరలో మొదలుకాబోతున్న ఐపీఎల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. గతంలో లాగా కాకుం డా టాస్ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు తమ తుది జట్లను ప్రకటించవచ్చు.
JNU | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (JNU) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూనివర్సిటీలో అనధికారిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షను అమలు చేయనుంది.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఎయిర్ సువిధ పోర్టల్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ను సమర్పించాల్సిన అవసరం లేదని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కరోనా పరిస్థితుల అనుగుణంగా ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తా�
నూతన ఆర్థిక సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి మొదలవుతున్నది. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త నిర్ణయాలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయం పన్ను (ఐటీ), వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల్లో మార్పులు చోటుచేసుకోన�
సామాజిక మాధ్యమాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ‘మెటా’ను ఏర్పాటు చేశాడు మార్క్ జుకర్బర్గ్. ఈ ఫేస్బుక్ వ్యవస్థాపకుడి ఆలోచన చాలా మందికి నచ్చింది. ఈ క్రమంలోనే వర్చువల్ టూల్స్తో మెటావర్స్లో
న్యూఢిల్లీ : విమాన ప్రయాణీకుల హ్యాండ్బ్యాగ్స్పై పరిమితి విధించారు. ఒక ప్యాసింజర్కు ఒక హ్యాండ్బ్యాగ్నే అనుమతించనున్నట్టు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సొసైటీ (బీసీఏఎస్) ప్రకటించింది. విమాన�
T20 Cricket | అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐఃసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 క్రికెట్లో రెండు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. క్రికెట్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ సమస్య చాలా కాలంగా ఉంది.