తీవ్రగాయాలపాలైతే రూ. 50 వేలు కేంద్రం కొత్త రూల్స్.. త్వరలో ఆమోదం న్యూఢిల్లీ, ఆగస్టు 3: గుర్తుతెలియని వాహన ప్రమాదంలో (హిట్ అండ్ రన్ కేసులు) మరణించిన బాధిత కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఎనిమి�
వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇప్పుడు మరింత సులువు కానున్నది. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు వచ్చే నెల 1 వ తేదీ నుంచి అమల్�
న్యూఢిల్లీ: లక్షద్వీప్లో ఏం జరుగుతున్నది? కొత్త పరిపాలనాధికారిపై అక్కడి ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? కేరళ తీరానికి 277 నుంచి 370 కిలోమీటర్ల దూరంలో పరుచుకుని ఉన్న సుమారు 30 దీవుల సమూహమే లక్షద్వీప్. భారతదేశ�
ఇకపై మోసాలు చేసే ఈ కామర్స్ సంస్థలపై ఫిర్యాదు చేయడం సులభంగా మారింది. నోడల్ ఆఫీసర్ నియామకానికి సంబంధించిన నిబంధనలు కంపెనీలకు వర్తిస్తాయని, విదేశాల్లో నమోదై కంపెనీలు కూడా నిబంధనలు పాటించాల్సి
న్యూఢిల్లీ : కొత్త ఆర్ధిక సంవత్సరం వచ్చేస్తున్నది. వస్తూవస్తూ తనతోపాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా వెంట తెస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ము�