Parliament Building | నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొద్దిక్షణాల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ ) పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవ�
Parliament | ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ మోదీ సర్కార్ పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ను జాతికి అంకితం చేయనున్నారు. భారత ప్రజాస్వామ్యానిక�
నూతన పార్లమెంటుకు డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మాజీ ఎంపీ, ఆల్ఇండియా నేషనల్ కాన్ఫడరేషన్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ చైర్మన్ ఉదిత్రాజ్ డిమాండ్ చేశారు.
CM Nitish Kumar: కొత్తగా పార్లమెంట్ బిల్డింగ్ను నిర్మించాల్సిన అవసరం ఏమి వచ్చిందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. దేశ చరిత్రను కేంద్రం తిరగరాస్తోందని ఆయన విమర్శించారు. రేపు జరగనున్న
Sengol | నూతన పార్లమెంటులో స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠించనున్న సెంగోల్ (రాజదండం)పై కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ మొదలైంది. బ్రిటిషర్ల నుంచి భారత్కు జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం చిహ్నమని ఎక్కడా ఆధారం లేద
న్యూఢిల్లీ: వివిధ సందర్భాల్లో ప్రత్యేక రూపొందించిన నాణేలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అలాగే నూతన పార్లమెంటు భవనం (New Parliament Building) ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెం (Rs.75 Coin) విడుదల చేయనుంది. పార్లమెంటు భవన�
కొత్త పార్లమెంట్ భవనంలో లోక్సభ స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్న చారిత్రక రాజదండం ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. ‘సెంగోల్'గా పిలిచే ఈ రాజదండాన్ని ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ �
New Parliament Building: కొత్త పార్లమెంట్ను స్పీకర్ ఓం బిర్లాతో ఓపెన్ చేయించాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. లేదంటే తాము ఆ ఈవెంట్లో పాల్గొనబోమని హెచ్చరించాడు. మోదీ సర్కార్ నియమాలను ఉల్లంఘ�
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ప్రధాని మోదీ చేతులమీదుగా జరిగితే ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిం
వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతూ నియంతృత్వ పోకడలు పోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతి�
New Parliament building | కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని లోక్సభ సెక్రటేరియట్ ఈ నెల 18న ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశా