కొత్త పద్దులో ఆరోగ్య సంరక్షణ, వైద్య రంగాలను చిన్నచూపు చూడవద్దని దేశంలోని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్పై గతంతో పోల్చితే ఈసారి భిన్నమైన అంచనాలే నెలకొన్నాయి మరి
New Parliament Building : అత్యుద్భుతంగా కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంటోంది. లోక్సభ, రాజ్యసభ హాల్స్కు చెందిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. లోక్సభలో 888 మంది సభ్యులు కూర్చునే రీతిలో నిర్మించారు. లోటస్ థీమ్ త�
నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ రక్షణ పేరిట ఢిల
దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరును నామకరణం చేయాల్సిందేనని, లేదంటే బీజేపీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని పలు �
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడం చారిత్రాత్మకం..ఆయన గొప్ప ఆలోచనకు కన్నీళ్లతో వందనం పలుకుతున్నానని ప్రజా గాయకుడు గద్దర్ అన్
ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.గడ్డం రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు.
కొత్త పార్లమెంట్ భవనంపై భారీ జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడంపై విమర్శలు అధికార విభజనను అపహాస్యం చేశారు.. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారు ప్రతిపక్షాలను ఎందుకు ఆహ్వానించలేదు? కేంద్ర ప్రభుత్వ�
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవ
పూర్తి కావస్తున్న కొత్త పార్లమెంట్ నిర్మాణం డిజైన్లో లోపాలు.. గజిబిజిగా సీటింగ్ (న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావస్తున్నది. పనుల పుర
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు లోక్సభలోగానీ, రాజ్యసభలోగానీ ఒక్క ఎంపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విపక్షాల ఎంపీలు ప్రాజె�
వచ్చే ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే..! | దేశంలో కరోనా సెకండ్ వేవ్ మధ్య సెంట్రల్ విస్టా నిర్మాణంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు సంధిస్తున్నాయి. పనులను నిలిపివేసి నిధులను కరోనాప