పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఓ చెట్టు ఎక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన హై-ప్రొఫైల్ కాంప్లెక్స్లో భద్రతా ఏర్పాట్లపై తీవ్రమై
ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు.
INDIA bloc | 18వ లోక్సభ (18th Lok Sabha) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇండియా కూటమి (INDIA bloc) నేతలు రాజ్యాంగ ప్రతి (Constitution Copy)తో పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు.
Lok Sabha | 18వ లోక్సభ (18th Lok Sabha) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనం (New Parliament building)లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు.
President Droupadi Murmu: రామాలయ నిర్మాణం కోసం కొన్ని శతాబ్ధాలు ఎదురుచూశామని, ఇప్పుడు ఆ కల నెరవేరిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్లో ఉభయసభలను ఉద్దేశించి ఆమ
మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023 ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నాం. భారత్కు ఈ ఏడాది ఎన్నో తీపి.. చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది.
తక్కువ కులానికి చెందిన, అంటరాని వారనే కారణంతోనే అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను నూతన పార్లమెంటు భవనం శంకుస్థాపనకు బీజేపీ సర్కార్ ఆహ్వానించలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ
Jairam Ramesh | కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం (New Parliament Building)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర విమర్శలు చేశారు. ఆ బిల్డింగ్ని పార్లమెంట్ భవనం అనే కన్నా ‘మోదీ మల్టీప్లెక్స్’ (
చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చ�
Samvidhan Sadan | నరేంద్ర మోదీ కేంద్రంలో ఎలాంటి పదవులు నిర్వహించకుండానే ప్రధాని పదవిని చేపట్టారు. పదేండ్ల క్రితం ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంటు వద్దకు వచ్చినప్పుడు ప్రవేశ ద్వారం వద్ద శిరస్సు ఆనించి లోపలకు అడుగ�
Samvidhan Sadan: పాత పార్లమెంట్ బిల్డింగ్కు గుడ్బై చెప్పేశారు. ఇవాళ్టి నుంచి ఉభయసభలు కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత బిల్డింగ్ను ఇక నుంచి సంవిధాన్ సదన్గా పిలుచుక
కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపీ తమ చేతుల్లో అధికారం ఉన్నదని అనేక సందర్భాల్లో సామాన్యుల జీవితాలతో ఆటలాడుకునే నిర్ణయాలు తీసుకున్నది. నోట్లరద్దు వంటి అనేక అర్ధరాత్రి నిర్ణయాలతో ప్రజలు ఉక్కిరిబిక్క
నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్' చిత్రంపై నేపాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్లో పొందుపర్చడం సరైనది కాదని న�