తక్కువ కులానికి చెందిన, అంటరాని వారనే కారణంతోనే అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను నూతన పార్లమెంటు భవనం శంకుస్థాపనకు బీజేపీ సర్కార్ ఆహ్వానించలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ
Jairam Ramesh | కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం (New Parliament Building)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర విమర్శలు చేశారు. ఆ బిల్డింగ్ని పార్లమెంట్ భవనం అనే కన్నా ‘మోదీ మల్టీప్లెక్స్’ (
చిత్తశుద్ధి కొరవడి చేసే ఏ కార్యక్రమమైనా ఆచరణలో ఆశించిన ఫలితాలనివ్వదని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. చట్టసభల్లో ఆ బిల్లు పాసైందనే సంబరం కంటే ఆ బిల్లు ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చ�
Samvidhan Sadan | నరేంద్ర మోదీ కేంద్రంలో ఎలాంటి పదవులు నిర్వహించకుండానే ప్రధాని పదవిని చేపట్టారు. పదేండ్ల క్రితం ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంటు వద్దకు వచ్చినప్పుడు ప్రవేశ ద్వారం వద్ద శిరస్సు ఆనించి లోపలకు అడుగ�
Samvidhan Sadan: పాత పార్లమెంట్ బిల్డింగ్కు గుడ్బై చెప్పేశారు. ఇవాళ్టి నుంచి ఉభయసభలు కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత బిల్డింగ్ను ఇక నుంచి సంవిధాన్ సదన్గా పిలుచుక
కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపీ తమ చేతుల్లో అధికారం ఉన్నదని అనేక సందర్భాల్లో సామాన్యుల జీవితాలతో ఆటలాడుకునే నిర్ణయాలు తీసుకున్నది. నోట్లరద్దు వంటి అనేక అర్ధరాత్రి నిర్ణయాలతో ప్రజలు ఉక్కిరిబిక్క
నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్' చిత్రంపై నేపాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్లో పొందుపర్చడం సరైనది కాదని న�
Parliament Building | నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొద్దిక్షణాల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ ) పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవ�
Parliament | ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ మోదీ సర్కార్ పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ను జాతికి అంకితం చేయనున్నారు. భారత ప్రజాస్వామ్యానిక�
నూతన పార్లమెంటుకు డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మాజీ ఎంపీ, ఆల్ఇండియా నేషనల్ కాన్ఫడరేషన్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ చైర్మన్ ఉదిత్రాజ్ డిమాండ్ చేశారు.
CM Nitish Kumar: కొత్తగా పార్లమెంట్ బిల్డింగ్ను నిర్మించాల్సిన అవసరం ఏమి వచ్చిందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. దేశ చరిత్రను కేంద్రం తిరగరాస్తోందని ఆయన విమర్శించారు. రేపు జరగనున్న
Sengol | నూతన పార్లమెంటులో స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠించనున్న సెంగోల్ (రాజదండం)పై కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ మొదలైంది. బ్రిటిషర్ల నుంచి భారత్కు జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం చిహ్నమని ఎక్కడా ఆధారం లేద
న్యూఢిల్లీ: వివిధ సందర్భాల్లో ప్రత్యేక రూపొందించిన నాణేలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అలాగే నూతన పార్లమెంటు భవనం (New Parliament Building) ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెం (Rs.75 Coin) విడుదల చేయనుంది. పార్లమెంటు భవన�