ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మద్యం పాలసీపై ఈ నెల 14న అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా విశేష స్పందన లభిస్తున్నది. కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు గాను వ్యాప్తంగా ఇప్పటి వరకు 171 దరఖాస్తులు వచ్చాయి. గురు�
న్యూఢిల్లీ: కొత్త ఎక్సైజ్ విధానం అమలులో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో సుమారు 20 ప్రదేశాల్లో దీనికి సంబంధించిన తన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ మళ్లీ పాత లిక్కర్ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. ఢిల్లీలో నాటు సారా �
ఖమ్మంలో 122, భద్రాద్రిలో 88 దుకాణాల్లో లిక్కర్ అమ్మకాలు ప్రారంభం ఎంఆర్పీకే మద్యం అమ్మకాలు చేపట్టాలి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఈఎస్ మామిళ్లగూడెం, డిసెంబర్ 1 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించ
ముందు గౌడ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ డ్రా మిగిలిన షాపులకు తరువాత ఓపెన్ డ్రా మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ల అమల�
వైన్స్, బార్ల లైసెన్స్ రెన్యువల్పై విధివిధానాలు రూపొందించండి మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం పాలసీపై విధివిధానాలు రూ