న్యూఢిల్లీ : టాటా మోటార్స్ భారత్ మార్కెట్లో అక్టోబర్ 18న ఆల్ న్యూ టాటా పంచ్ను లాంఛ్ చేస్తోంది. ఈ మినీ ఎస్యూవీ కోసం రూ 21,000 టోకెన్ అమౌంట్తో అక్టోబర్ 4 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టాటా పంచ్ లాం�
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్లో ప్రపంచవ్యాప్తంగా లాంఛ్ అయిన న్యూ జనరేషన్ కేటీఎం ఆర్సీ సిరీస్ భారత్లోనూ అడుగుపెట్టింది. న్యూ ఆర్సీ 125 బైక్ భారత్లో రూ 1.82 లక్షలు, ఆర్సీ 200 బైక్ రూ 2.09 లక్షలకు (ఎక�
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో 2021 న్యూ ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్ను ట్రయంఫ్ మోటార్సైకిల్స్ ఇండియా లాంఛ్ చేసింది. బీఎస్ 6 ఇంజన్తో కూడిన 2021 ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ రూ 9,35,000 (ఎక్స్షోరూ�
న్యూఢిల్లీ : భారత్లో కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటాలకు దీటైన పోటీ ఇచ్చే ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ లాంఛ్ అయింది. ఈ ఎస్యూవీ రూ 9.78 లక్షల (ఎక్స్షోరూం, ఇండియా)కు అందుబాటులో ఉంటుంది. ఎంజీ భారత్లో ఇప్పటికే
న్యూఢిల్లీ : టీవీఎస్ మోటార్ కంపెనీ భారత్లో న్యూ టీవీఎస్ జూపిటర్ 125సీసీ స్కూటర్ను రూ 73,400 ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. హోండా యాక్టివా 125సీసీ, సుజుకి యాక్సెస్ 125కి పోటీగా నిలవనున్న జూపిటర్ 125సీసీ న్యూ స్
న్యూఢిల్లీ : భారత్లో వచ్చే వారం ఎంజీ ఆస్టర్ లాంఛ్ కానుంది. ఈ వాహనం ధర వివరాలను ఈనెల 11న కంపెనీ వెల్లడించనుంది. పెట్రోల్ వెర్షన్లోనే అందుబాటులో ఉండే ఈ ఎస్యూవీ హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, న
న్యూఢిల్లీ : మహీంద్ర ఎక్స్యూవీ700 బుకింగ్స్ గురువారం ప్రారంభమైన గంటలోనే 25,000 ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి. భారత్లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఫోర్ వీలర్గా మహీంద్ర ఎక్స్యూవీ700 నిలిచింది. పెట్రోల్, �
ముంబై : భారత మార్కెట్లో న్యూ టాటా పంచ్ను ఈనెల 20న లాంఛ్ చేస్తున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. అక్టోబర్ 4 నుంచి టాటా పంచ్ ప్రీ బుకింగ్స్ను అధికారికంగా ప్రారంభించింది. సింగిల్ పెట్రోల్ ఇంజన్తో