న్యూఢిల్లీ : లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి భారత్ మార్కెట్లో ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ కూపే సెడాన్ను లాంఛ్ చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు బుకింగ్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ-ట్రాన్ �
న్యూఢిల్లీ : ఇటాలియన్ మోటార్సైకిల్ బ్రాండ్ భారత్లో డుకాటి 2021 మాన్స్టర్ బుకింగ్స్ను సోమవారం ప్రారంభించింది. రూ లక్ష టోకెన్ అడ్వాన్స్తో ఈ బైక్ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. న్యూ మాన�
న్యూఢిల్లీ : భారత్లో టాటా సఫారి గోల్డ్ ఎడిషన్ టీజర్ను విడుదల చేసిన కంపెనీ తాజాగా లాంఛ్ వివరాలను వెల్లడించింది. రానున్న పండగ సీజన్ నేపధ్యంలో ప్రత్యేక డిజైన్తో ముందుకు రానున్న ఈ ఎస్యూవీన�
న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్ న్యూ క్విడ్ ఎంవై21ను దేశీ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ ఆకర్షణీయ, వినూత్న లోకాస్ట్ వాహనం గేమ్ ఛేంజర్గా మారుతుందని రెనాల్ట్ ఇండి�
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ భారత్ మార్కెట్లో న్యూ టిగోర్ ఎలక్ట్రిక్ కారును లాంఛ్ చేసింది. టిగోర్ ఈవీ ఫేస్లిఫ్ట్ వెర్షన్గా ముందుకొచ్చిన ఈ వాహనం ధర రూ 11.99 లక్షలకు (ఎక్స్షోరూం) అందుబాటులో ఉంది. బీఎస�
న్యూఢిల్లీ : దక్షిణ కొరియా కారు తయారీ కంపెనీ హ్యుందాయ్ వచ్చేవారంలో తన ఐ20 ఎన్ లైన్ ఇండియా లాంఛ్ను ప్రకటించింది. ఇప్పటికే ఐ20 ఎన్ లైన్ వివరాలను వెల్లడించిన కంపెనీ బుకింగ్స్ను కూడా ప్రారంభించింది. �