దేవుడు కరుణించినా పూజారి కనికరించలేదు అన్నట్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రంథాలయ (Library) పరిస్థితి మారింది. నిరుద్యోగ యువతీ, యువకులకు విజ్ఞాన సముపార్జన కోసం నిర్మించిన ఈ విజ్ఞాన �
పట్టణంలో రూ.2. 50 కోట్లతో నూతనంగా నిర్మించిన కేడిసిసి బ్యాంకులో ఖాతాదారులకు ఇకనుంచి మెరుగైన సేవలు అందుతాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నూతనంగా ఏర్పాటైన సుల్తానాబాద్ శాఖను నాప్ �
మండల కేంద్రం లో గురువారం ఎంపీడీవో నూతన కార్యాలయాన్ని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎంపీపీ సద్ధి ప్రవీణావిజయభాసర్ రెడ్డి ప్రారంభించారు.
శక్తివంచన లేకుండా పనిచేస్తూ కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం రామారావుపల్లెలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ
హైకోర్టును రాజేంద్రనగర్కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో 100 ఎకరాల్లో కొత్త భవనం నిర్మించేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశిం
Central Hall of Parliament : పార్లమెంట్ బిల్డింగ్లోని సెంట్రల్ హాల్లో ఇవాళ చివరి సమావేశం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోదీతో పాటు ఖర్గే, అధ�
Photo Session | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session)నేటి నుంచి కొత్త భవనంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 9:30 గంటలకు పాత పార్లమెంట్ భవనం వద్ద ఫొటో సెషన్ (Photo Session) నిర్వహించారు. ప్రధాని మోదీ సహా కేంద్
భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే అమెరికా కాన్సులేట్ కార్యాలయం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని నానక్రామ్గూడలో నిర్మించిన నూతన భవనంలోకి మారనున్నది.
బోయినపల్లి మండల కేంద్రంలో కేడీసీసీ బ్యాంకుకు కొత్త భవనం ముస్తాబవుతున్నది. రైతులు, ఖాతాదారులకు అధునాతన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. రూ.55 లక్షలతో ఏడాది క్రితం పనులు ప్రారంభం కాగా,
అనాథ పిల్లలను దత్త త తీసుకున్న వారిపై దృష్టి పెట్టి పిల్లల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. జి ల్లాలో డ్రగ్స్, గంజాయి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని.. బడులు, కాలేజీల వద్ద ప్రత్యేక నజర్ పె�
వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన తంగళ్లపల్లి మండల కేం ద్రంలోని మండల పరిషత్ నూతన భవనాన్ని సందర్శించారు.
విద్యార్థినుల సౌకర్యార్థం అధునాతన వసతులతో నిర్మాణం పూర్తైన కస్తూర్బాగాంధీ పాఠశాల నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైనది. ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకంచలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.05 కోట్లతో నూతనంగా నిర్మించి�
ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వాడితే తక్కువ ఇసుక, అతి తక్కువ సిమెంట్తో అత్యంత తక్కువ ఖర్చులో ఇల్లు కట్టొచ్చు. ఈ వార్త ఇటీవల వైరల్ అయ్యింది. అయితే, దీనిపై చాలామందికి అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇటుక ప�