ఖమ్మం:ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న ఖమ్మం కార్పొరేషన్ భవన్ నిర్మాణ పనులను నగర మేయర్ పునుకొల్లు నీరజ శనివారం పరిశీలించారు. సంబంధిత గుత్తేదారును భవన నిర్మాణ పురోగతిని గురించి అడ
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుసిద్దిపేట/కామారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోనే తొలుత సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించడం జిల్లా ప్రజల అదృష్టమని ఆర్థికశ�
'సింఘం' ఫేం అజయ్ దేవగన్ ముంబైలో కొత్త బంగ్లా కొనుగోలు చేశారు. 5310 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాను రూ.60 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.