సమాజం మంచిగా ఉండాలని అందరం కోరుకుంటాం. మరి సమాజం మనం కోరుకున్నట్టు ఉండాలంటే వ్యక్తిగా ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటేనే సాధ్యం. అయితే, మంచి వ్యక్తులు మాత్రం మంచి కుటుంబాల నుంచే తయారవుతారు.
మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక సమస్యల పట్ల గొంతెత్తే పత్రిక భూమిక. ఏ పత్రికకైనా సంపాదకీయం హృదయం లాంటిది. 2012 నుంచి 2023 వరకు భూమికలో వివిధ సందర్భాల్లో స్పందనగా వచ్చిన సంపాదకీయాలను ‘వాడ
ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్న రాష్ట్ర సర్కారు విద్యా సంవత్సరానికి ముందే పుస్తకాలను సరఫరా చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 2,682 పాఠశాలలకు 16,27,830 పాఠ్యపుస్తకాలు, 10,89,830 నోట్ పుస్తకాలను అందించగా, పంపిణీ �
తన తాజా రచన ‘నవ్వుల పువ్వుల వెన్నెల హాసం’లో చంద్రప్రతాప్ (సీపీ) తనదైన హాస్య ప్రియత్వాన్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు. ఈ ‘వెన్నెల హాసం’ ఆకాశం నుంచి ఊడి పడలేదు.
ఏ దేశ పరిపాలనకైనా మౌలిక చట్టం తప్పనిసరి. దానినే ఆ దేశపు రాజ్యాంగంగా పేర్కొంటారు. మనల్ని మనం ఎలా పాలించుకోవాలనే విషయంలో ఉన్నంతలో మహోన్నతమైనవి అనుకున్న నియమాలను క్రోడీకరిస్తూ.. స్వాతంత్య్రోద్యమ నేతలు మనక�
సురవరం ప్రతాపరెడ్డి 1934లో ‘గోల్కొండ కవుల సంచిక’ను వెలువరించి తెలంగాణలో సారస్వత వారసత్వాన్ని నిరూపించారు. తెలంగాణ సాహిత్య లోకానికి ఆత్మవిశ్వాసం కలిగించి గొప్ప చారిత్రక బాధ్యతను నిర్వర్తించారు.
పితృస్వామ్య సమాజంలో స్త్రీల మీద సాగుతున్న అణచివేత, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల స్త్రీలు చేస్తున్న అక్షర పోరాటమే ‘స్త్రీవాద’ సాహిత్య ఉద్యమం. ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యానిది ప్రత్య�
‘అల్లసాని వారి అల్లిక జిగిబిగి’ అని తెలుగు వాఙ్మయంలో ప్రసిద్ధ వ్యాఖ్య. ఆయన పద్యాల అల్లిక ‘జిగి’- తళుకు బెళుకులు కలిగి ఉంటుంది. అదే సమయంలో ‘బిగి’- సన్నివేశాన్ని బిగువుగా కట్టిపడేసేలా వర్ణించడంలో పెద్దనకు
భజగోవిందం రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి పేజీలు: 181; వెల: రూ. 250/- ప్రచురణ: ప్రిజం బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు భారతీయ ధార్మిక వాఙ్మయంలో అత్యంత సులువుగా మనిషిలో పాతుకుపోయిన మో�
కవితలన్నీ మనుషులైతే... అమెరికా, రష్యా, జపాన్, శ్రీలంక... ఇలా మూలమూలల నుంచీ రెక్కలు కట్టుకుని ఒక దగ్గర వాలిపోతే... ఒకదానితో ఒకటి ఆలింగనం చేసుకుంటే... వెచ్చని స్పర్శను పంచుతూ కరచాలనం చేసుకుంటే.. ఆ బంధమే ‘పదబంధం’ - �
కథా వస్తువులో, కథ చెప్పే విధానంలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ మాన్యం రమేష్ కుమార్ వెలువరించిన కథా సంకలనం ‘శబ్దం’. వయసుతోపాటే వినికిడి శక్తి క్షీణించిపోయిన ఓ పెద్దమనిషి తన కోడలిని అపార్థం చేసుకుంటాడు. చ�
వర్తమాన కాలంలో ప్రపంచ ప్రజల ఈతిబాధల పట్ల స్పందిస్తూ, వాటికి పరిష్కారాలను అన్వేషిస్తూ కవిత్వం రాసే బాధ్యత నిర్వహించే వాళ్లు తక్కువమంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒకరు ఎన్.