మహిళామణుల కథాయాత్ర స్త్రీ జీవితంలోని వివిధ దశలను స్పృశిస్తూ మద్దాళి ఉషాగాయత్రి అందించిన కథా సంపుటి.. అమ్మమ్మగారి కాశీయాత్ర. ఇందులోని కథలు.. మహిళల చుట్టూరా తిరుగుతాయి. వారి ఆలోచనా ధోరణులకు ప్రతీకలుగా నిల�
ప్రతీ కథకు మానవత్వపు పరిమళాన్ని అద్దుతూ ఎమ్.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి వెలువరించిన సంపుటి ‘ఋణం’ కథలు. సాధారణంగా అద్దెగర్భం (సరోగసీ) అంటే కాసులతో కూడిన స్వార్థమే కనిపిస్తుంది. అలా కాకుండా సరోగసీ ఇతివృత్త�
‘జాతిపిత’ జీవిత నేపథ్యంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి. ఆయన ఒక మహాసముద్రం. బాపూజీ జీవితాన్ని తరచి చూసినప్పుడల్లా కొత్త విషయాలు ఎన్నో తెలుస్తాయి. ‘గాంధీ అభిమానులు తనను మెచ్చుకోవడం సహజమే. కానీ, ప
బాల్యానికి బంగరు కానుక అరవై ఏండ్ల తర్వాత తిరిగి నన్ను నా బాల్యంలోకి నడిపించుకుంటూ తీసుకెళ్లింది ఈ పుస్తకం. అప్పటి అమాయకత, అపరిపక్వ ఆలోచనలు, సంభ్రమాశ్చర్యాలు, భావోద్వేగాలు, భయాలు, సంతోషాలు అన్నింటినీ తిర�