MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రతి డివిజన్లో అవసరమైన అభివృద్ధి పనులు యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అ
Neredumet | విద్యార్థులు చదువుతో పాటు వివిధ రకాల పోటీల్లో రాణించాలంటే లక్ష్య సాధనతో పాటు నిరంతరం కృషి చేయాలని అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మి అన్నారు.
Pocso Case | ఓల్డ్ సఫిల్గూడకు చెందిన టాకూర్ సంజయ్ (21) పెయింటింగ్ పని చేస్తుంటాడు. అతడు 2017 సంవత్సరంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివిధ రకాల సమస్యలతో పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో అధికారులు, సిబ్బంది సానుభూతితో వ్యవహరించాలని, వారి సమస్యను ఓపికగా విని స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి రాచకొండ సీపీ సుధీర్బాబు సూచించార
Rajasekhar Reddy | రైల్వే గేటు( Railway gate) సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నేరేడ్మెట్ రైల్వే గేటు(MLA Rajasekhar Reddy) సమస్యను పరిష్కరించాలని వాజ్�
Drugs | హైదరాబాద్లో డ్రగ్స్ సరఫారా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి నగరానికి మత్తు మందు ఎగుమతిచేస్తున్న నలుగురిని మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, మధురానగర్ కాలనీవాసులు సమావేశం ఏర్పాటు చేశారు
12-14 సంవత్సరాల పిల్లలందరూ టీకా వేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం నేరేడ్మెట్ డివిజన్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో టీకా కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ మీనా ఉపే�
సినిమాకు వెళ్తే.. ఇల్లు గుల్లఇద్దరు నిందితులు అరెస్టు .. సొత్తు స్వాధీనంవివరాలు వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తి నేరేడ్మెట్, డిసెంబర్ 29 : ఘట్కేసర్లో సోమవారం రాత్రి జరిగిన దొంగతనం కేసు మిస్టరీని
Drainage works | వినాయక్నగర్ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో వేగంగా
నేరేడ్మెట్ | నగరంలోని నేరేడ్మెట్ పరిధిలో భారీ చోరీ జరిగింది. నేరేడ్మెట్లోని కేశవ్నగర్లో తాళం వేసి ఉన్న ఇంటికి దుండగులు కన్నం వేసి చోరీకి పాల్పడ్డారు.
నేరేడ్మెట్ : నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనభై ఏండ్ల వృద్దురాలు అదృశ్యమైంది. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం వాయిపురి, సైనిక్పురిలో నివాసం ఉంటున్న లచ్చవ్వ (80) ఈ నెల 29వ తేదీన ఇంటి నుంచి బయట�