అంతర్గతపోరుతో అట్టుడుకుతున్న నేపాల్లో ఆంధ్రప్రదేశ్కు (Andhra Pradesh) చెందిన వారు చిక్కుకుపోయారు. విహారయాత్ర నిమిత్తం రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వ్యక్తులు కాఠ్మండూ వెళ్లారు.
నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ సారథి ఎంపికపై జెన్ జెడ్ నిరసనకారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును బుధవారం జరిగిన ఆన్లైన్ అభిప్రాయ సేకరణలో మెజారిటీ
Nepal prison | ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ జడ్ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల మాటున దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్ల (Nepal prison) నుంచి ఖైదీలు (inmates) పా�
నేపాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర పౌరుల కోసం ఢిల్లీలోని తెలంగాణభవన్లో ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Hilton Kathmandu: నిరసనకారులు ఆగ్రహజ్వాలలకు హిల్టన్ కాఠ్మాండు హోటల్ బూడిదైంది. నేపాల్లో అత్యంత ఎత్తైన హోటల్గా పేరుగాంచిన ఆ హోటల్ ఇప్పుడు నిర్మానుష ప్రదేశంగా మారింది. ఎన్నో ప్రత్యేకతలతో నిర్�
Sushila Karki: జెన్ జెడ్ గ్రూపుకు చెందిన నేతలు తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ను ప్రకటించారు. నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును ప్రకటించారు.
Nepal | జన్ జడ్ యువత పలు డిమాండ్ల (Gen Z Demands)ను సైన్యం ముందుకు తీసుకొచ్చింది. ప్రస్తుత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని (Rewrite Constitution) డిమాండ్ చేసింది.
Nepal | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ అవినీతి, అడ్డుగోలు నిర్ణయాలపై యువత కదం తొక్కింది. ఆ దేశ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా (Sher Bahadur Deuba) నివాసాన్ని ముట్టడించిన వేలాది మంది నిర
Nepal Gen Z Protest | ఏపీ మంత్రి నారా లోకేశ్ అనంతపురం పర్యటన రద్దయ్యింది. నేపాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రులను సురక్షితంగా ఏపీకి తీసుకురావడంపై దృష్టి సారించడంతో తన పర్యటనను రద్దు చ
Nepal Gen Z Protest | సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారన్న ఆగ్రహంతో మన పొరుగు దేశమైన నేపాల్లో చెలరేగుతున్న జన్-జడ్ నిరసనలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. నిరసనకారులు ఆ దేశ పార్లమెంట్, అధ్యక్షుడు, ప్రధాని ప�
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హిమాలయ దేశం నేపాల్ రగులుతున్నది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించినప్పటికీ హింసాత్మక నిరసనలు రెండవరోజు కూడా కొనసాగాయి. ప్రజాగ్రహానికి జడిసి నేపాల్ ప�