Nepal Gen Z Protest | సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారన్న ఆగ్రహంతో మన పొరుగు దేశమైన నేపాల్లో చెలరేగుతున్న జన్-జడ్ నిరసనలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. నిరసనకారులు ఆ దేశ పార్లమెంట్, అధ్యక్షుడు, ప్రధాని ప�
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హిమాలయ దేశం నేపాల్ రగులుతున్నది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించినప్పటికీ హింసాత్మక నిరసనలు రెండవరోజు కూడా కొనసాగాయి. ప్రజాగ్రహానికి జడిసి నేపాల్ ప�
Airport Closed | నేపాల్ రాజధాని ఖాట్మండు నిరసనలతో దద్దరిల్లుతున్నది. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ‘జేన్ జీ’ నేతృత్వంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల నేపథ్యంలో ఖాట్మండులోని త్రిభువన్ అ�
Manisha Koirala | పొరుగుదేశమైన నేపాల్లో నిరసనలతో అట్టుడుకుతున్నది. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడంతో.. వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టారు. ఈ నిరసలు తీవ్రరూపం దాల్చాయి. కీలక నగరాల్లో సైతం ఆందోళనలు మరింత ఉ�
Nepal | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో అవినీతిపై యువత కదం తొక్కింది. భక్తపూర్ (Bhaktapur)లోని ప్రధాని కేపీ శర్మ ఓలి (PM K.P. Sharma Oli) ప్రైవేట్ నివాసంపై దాడి చేసిన నిరసనకారులు.. దానికి నిప్పు పెట్టారు.
India-Nepal border | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో పరిస్థితి అదుపుతప్పింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్-నేపాల్ బార్డర్ (India-Nepal border) వద్ద పోలీసులు హైఅలర్ట్ అయ్య
Nepal | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ దేశ ప్రధాని కేపీ ఓలి (KP Oli) రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే పలువురు కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు.
Nepal | నేపాల్లో (Nepal) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.
నేపాల్లో సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాంది మంది జనరేషన్ జెడ్ ఆందోళనకారుడు సోమవారం దేశ రాజధాని కాఠ్మాండులో చేపట్టిన ఉ
Famous Ganesha Temples | భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో వినాయక చవితి ఒకటి. విజ్ఞానం, విజయం, అదృష్టానికి వినాయకుడు ఆదిదైవం. పనిలో అడ్డంకులను తొలగించి శ్రేయస్సు అందించే దేవుడిగా గణపతిని పూజిస్తారు.
Nepal Momo Seller Stabbed | మోమోలు తిన్న తర్వాత డబ్బులు అడిగినందుకు నేపాల్కు చెందిన వ్యక్తిని ముగ్గురు బాలురు కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పో