Nepal flood : నేపాల్లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. వరద కారణంగా ఒక ఊరు కొట్టుకుపోయింది. ఈ ఘటన నేపాల్-టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని ఒక గ్రామంలో బుధవారం జరిగింది.
Janaki Devi | ఒక ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఇది తెలుసుకున్న పాములు పట్టే మహిళ దానిని పట్టుకున్నది. అయితే మరో పామును పట్టుకునే ప్రయత్నంలో అది ఆమెను కాటేసింది. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి �
నేపాల్ యువతలో పెరుగుతున్న అసంతృప్తి మరోసారి వీధుల్లో నిరసన రూపం దాల్చింది. గత మూడు రోజుల్లో ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి యత్నం చేశారు. ఇందులో ఇద్దరు చనిపోయారు. ప్రధాని బాలేంద్ర షా రాజీ
India Mangoes | భారత మామిడి రైతుల (Mango farmers) కు మరో చేదువార్త వచ్చింది. జపాన్ (Japan) బాటలోనే నేపాల్ (Nepal) కూడా నడిచింది. భారత మమాడి పండ్ల దిగుమతులపై ఇప్పటికే జపాన్ నిషేధం విధించగా.. ఇప్పుడు నేపాల్ కూడా నిషేధం విధించింది. అధి�
earthquake : భూటాన్లో ఆదివారం రాత్రి సమయంలో భూకంపం సంభవించింది. 5.6 తీవ్రతతో ఈ భూకంపం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప ప్రభావం భూటాన్, ఇండియాతోపాటు బంగ్లాదేశ్, నేపాల్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపి�
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య హత్య, దోపిడీ కేసులో పనిమనిషి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా దేశం దాటి నేపాల్లోకి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నిం
జూబ్లీహిల్స్లో విశ్రాంత ఐపీఎస్ సతీమణి భార్య తనూజ రంజన్ హత్య కేసులో నింది తుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారని ముందుగా భావించారు. తాజా గా పోల
Turkish Airlines plane | ల్యాండింగ్ (Landing) సమయంలో విమానం చక్రాల్లో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం నేపాల్ (Nepal) రాజధాని ఖాఠ్మండు (Khatmandu) లోని త్రిభువన్ దాస్ (Tribhuvandas) ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (International Airport) లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రయా�
Road Accident | నేపాల్ (Nepal) దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు (Private Jeep) అదుపుతప్పి 700 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయ
భారీ మెజారిటీతో పదవి చేపట్టిన నేపాల్ ప్రధాని బాలెన్ షాకు నెల రోజుల్లోపే ప్రజలు, విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజధాని కాఠ్మాండూ సహా పలు నగరాల్లో విద్యార్థులు, రాజకీయ గ్రూపులు, సామాన్యులు వీధుల�
ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై పక్షం రోజులకు ఒకసారి జీతం చెల్లించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజల వ్యయాన్ని స్థిరీకరించి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది.
Sher Bahadur Deuba: నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దూబేకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అవినీతి కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. బహదూర్ దూబే వయసు 79 ఏళ్లు. ప్రస్తుతం ఆయన వైద్య చికిత్స కోసం
Balen Shah : నేపాల్ నూతన ప్రధానిగా బాలెన్ షా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.
KP Sharma Oli : నేపాల్లో ఆ దేశ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే, తన అరెస్టును శర్మ ఓలి తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే తనను అరెస్టు చేశారని శర్మ విమర్శించారు