కనీవినీ ఎరుగని జలప్రళయంలో చిక్కుకుని నేపాల్ అతలాకుతలమైంది. వందల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు వార్తలు వెలువడ్డాయి. గల్లంతైనవారి లెక్కతేలితే గానీ పూర్తి ప్రాణనష్టం అంచనా వేసే పరిస్థితి లేదు. ఇక ఆస్తినష
Indians : నేపాల్లో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో మొత్తం 288 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
Nepal floods : నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు 178 మందికిపైగా ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చైనాపై కూడా నేపాల్ ఆరోపణలు చేస్తోంది.
చైనా సరిహద్దు సమీపంలోని రసువా జిల్లాలో బోటే కోషి నదిలో నీటి ప్రవాహం హఠాత్తుగా పెరిగి విరుచుకుపడటంతో బుధవారం నేపాల్లో భారీ వరదలు సంభవించి దాదాపు 100 మంది మరణించగా విదేశీయులతోసహా వందలాది మంది గల్లంతయ్యార
హైదరాబాద్ నుంచి 153 మంది యాత్రికులు ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నేపాల్ వెళ్లారు. వీరి యోగక్షేమాలపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో అనారోగ్యం కారణంగా 16 మంది గదిలోనే ఉండగా, సందర్శనకు వెళ్లినవార�
PM Modi : నేపాల్లో ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం నేపాల్ ప్రధాని బాలెన్ షాతో మాట్లాడారు. ఈ మేరకు ఫోన్లో సంప్రదించారు.
Nepal flood : నేపాల్లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. వరద కారణంగా ఒక ఊరు కొట్టుకుపోయింది. ఈ ఘటన నేపాల్-టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని ఒక గ్రామంలో బుధవారం జరిగింది.
Janaki Devi | ఒక ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఇది తెలుసుకున్న పాములు పట్టే మహిళ దానిని పట్టుకున్నది. అయితే మరో పామును పట్టుకునే ప్రయత్నంలో అది ఆమెను కాటేసింది. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి �
నేపాల్ యువతలో పెరుగుతున్న అసంతృప్తి మరోసారి వీధుల్లో నిరసన రూపం దాల్చింది. గత మూడు రోజుల్లో ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి యత్నం చేశారు. ఇందులో ఇద్దరు చనిపోయారు. ప్రధాని బాలేంద్ర షా రాజీ
India Mangoes | భారత మామిడి రైతుల (Mango farmers) కు మరో చేదువార్త వచ్చింది. జపాన్ (Japan) బాటలోనే నేపాల్ (Nepal) కూడా నడిచింది. భారత మమాడి పండ్ల దిగుమతులపై ఇప్పటికే జపాన్ నిషేధం విధించగా.. ఇప్పుడు నేపాల్ కూడా నిషేధం విధించింది. అధి�
earthquake : భూటాన్లో ఆదివారం రాత్రి సమయంలో భూకంపం సంభవించింది. 5.6 తీవ్రతతో ఈ భూకంపం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప ప్రభావం భూటాన్, ఇండియాతోపాటు బంగ్లాదేశ్, నేపాల్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపి�
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య హత్య, దోపిడీ కేసులో పనిమనిషి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా దేశం దాటి నేపాల్లోకి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నిం
జూబ్లీహిల్స్లో విశ్రాంత ఐపీఎస్ సతీమణి భార్య తనూజ రంజన్ హత్య కేసులో నింది తుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారని ముందుగా భావించారు. తాజా గా పోల
Turkish Airlines plane | ల్యాండింగ్ (Landing) సమయంలో విమానం చక్రాల్లో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం నేపాల్ (Nepal) రాజధాని ఖాఠ్మండు (Khatmandu) లోని త్రిభువన్ దాస్ (Tribhuvandas) ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (International Airport) లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రయా�