Nepal Floods: నేపాల్ వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 616కు చేరుకున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ నాలుగో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య రెండు వేలు దాటింది. టి�
జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిస్థితుల్లో బాధితులకు సహాయక చర్యలు అందించడం అత్యంత అవసరం. దీంతో తాము నేపాల్కు సహాయం చేస్తామంటూ భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశా�
Nepal Floods: టిబెట్లో డ్యామ్ లీకేజీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ నేపాల్ పోలీసులు హెచ్చరిక జారీ చేసింది. రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న పోలీసులు, సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఆదేశాలు ఇచ్చారు. �
Nepal Flash Floods: నేపాల్కు ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే తమకు ఎటువంటి సహాయం అవసరం లేదని నేపాల్ విదేశాంగశాఖ పేర్కొన్నది. సెర్చ్, రెస్క్యూ బృందాలు సాయాన్ని నేపాల్ తిరస్కరిం�
Nepal | హిమాలయ దేశం నేపాల్లో బుధవారం సంభవించిన జలప్రళయం పెను విషాదాన్ని నింపింది. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 362కు చేరుకోగా, 1,600 మందికి పైగా గల్లంతయ్యారు.
ఎలాంటి సూచనలు లేదా హెచ్చరికలు లేకుండా మేఘాలు గర్జించి, విస్ఫోటమై పేలిపోతూ మేఘ విస్ఫోటాలు లేదా క్లౌడ్ బరస్ట్ రూపంలో ప్రళయం సృష్టించడం ఉత్తర భారత పర్వతశ్రేణుల్లో సర్వసాధారణం అయ్యింది. తాజాగా నేపాల్లో
కనీవినీ ఎరుగని జలప్రళయంలో చిక్కుకుని నేపాల్ అతలాకుతలమైంది. వందల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు వార్తలు వెలువడ్డాయి. గల్లంతైనవారి లెక్కతేలితే గానీ పూర్తి ప్రాణనష్టం అంచనా వేసే పరిస్థితి లేదు. ఇక ఆస్తినష
Indians : నేపాల్లో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో మొత్తం 288 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
Nepal floods : నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు 178 మందికిపైగా ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చైనాపై కూడా నేపాల్ ఆరోపణలు చేస్తోంది.
చైనా సరిహద్దు సమీపంలోని రసువా జిల్లాలో బోటే కోషి నదిలో నీటి ప్రవాహం హఠాత్తుగా పెరిగి విరుచుకుపడటంతో బుధవారం నేపాల్లో భారీ వరదలు సంభవించి దాదాపు 100 మంది మరణించగా విదేశీయులతోసహా వందలాది మంది గల్లంతయ్యార
హైదరాబాద్ నుంచి 153 మంది యాత్రికులు ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నేపాల్ వెళ్లారు. వీరి యోగక్షేమాలపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో అనారోగ్యం కారణంగా 16 మంది గదిలోనే ఉండగా, సందర్శనకు వెళ్లినవార�
PM Modi : నేపాల్లో ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం నేపాల్ ప్రధాని బాలెన్ షాతో మాట్లాడారు. ఈ మేరకు ఫోన్లో సంప్రదించారు.