నేపాల్ వరదల తర్వాత యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు ఇంకా సజీవంగా ఉన్నవారిని రక్షిస్తున్నాయి. శనివారం నువాకోట్ జిల్లాలోని ఓ జల విద్యుత్తు సొరంగంలో లుహైతాయో అనే చైనా కార్మికుడిని, శిథిలమైన �
Landslides | హిమానీనదం (Glacier) విరిగిపడి భారీ వరదల (Floods) తో అతలాకుతలమైన నేపాల్ (Nepal) ను మరో ముప్పు వెంటాడుతోంది. తాజాగా జారీచేసిన వరద ప్రమాద హెచ్చరికలు ఆ దేశాన్ని తీవ్రంగా భయపెడుతున్నాయి.
Nepal Floods: త్రిశూలీ టన్నెల్ నుంచి ఓ చైనీస్ దేశస్థుడిని ఇవాళ కాపాడారు. ప్రస్తుతం టన్నెల్స్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ 10వ రోజు చైనా దేశస్థుడిని ఓ టన్నెల్ నుంచి రక్షించార�
Nepal Floods | హిమాలయ దేశమైన నేపాల్ (Nepal) లో ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు (Nepal-Tibet Boarder) సమీపంలో భారీగా సంభవించిన గ్లేషియర్ బరస్ట్ ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ప్రకృ
వరద విలయంతో అతలాకుతలమైన నేపాల్, టిబెట్లలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 26న సంభవించిన విపత్తులో గల్లంతైన వారికోసం తొమ్మిది రోజుల తర్వాత కూడా గాలింపు కొనసాగుతున్నది. కాగా, వరదల కారణంగా �
నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భారీ వరదలు సంభవించిన వారం రోజుల తర్వాత గురువారం టిబెట్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 5గా నమోదైంది. జర్మన్ జియోసైన్సెస్ పరిశోధనా కేంద్రం తెలిపిన వి�
Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 1127కు చేరుకున్నది. ఇంకా 4 వేల మంది మిస్సింగ్లో ఉన్నారు. ఇక గుర్తు తెలియని శవాలను పాక్షికంగా పాతి పెడుతున్నారు. ఆ మృతదేహాల డీఎన్ఏ శ్యాంపిళ్లను స�
Priya Adhikari : పొరుగుదేశమైన నేపాల్లో అకస్మిక వరదల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారి గుండెధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అలుపన్నదే లేకుండా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేసిన వారిలో పైలట�
Nepal Floods: నువాకోట్ జిల్లాలోని ఓ ఇంట్లో 24 మంది మృతదేహాలను గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్లో ఆ శవాలు బయటపడ్డాయి. బేత్రావతి వద్ద ఉన్న ఇంట్లో ఆ మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం గాలింపులు చర్యలు
Nepal floods: నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. కేవలం నేపాల్లో మృతిచెందిన వారి సంఖ్య 987కు చేరుకోగా, ఇక టిబెట్ మృతులతో కలిపితే ఆ సంఖ్య వెయ్యి దాటుతుంది. వరద ఉప్పొందిన దిగువ ప్రాంతాల్లో మృతదేహాల
నేపాల్ వరదల్లో విషాదం రోజురోజుకూ పెరుగుతోంది. వరదల బీభత్సానికి ఇప్పటి దాకా 939 మంది చనిపోగా.. సోమవారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. 4వేల మంది కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. ఆ దేశంలోని 8 ప్రభావిత జిల
Nepal Hydropower: త్రిశూలీ హైడ్రోపవర్ టన్నెల్లో 933 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇండియా, చైనా, దక్షిణ కొరియా రెస్క్యూ బృందాలు ఆపరేషన్లో పాల్గొన్నాయి.
Nepal Floods: నేపాల్లోని త్రిశూలీలో ఉన్న అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంకు వరదల్లో చిక్కుకున్నది. అయితే ఆ బ్యాంకులో ఉన్న లాకర్లను 8 గంటల ఆపరేషన్ తర్వాత చేజిక్కించుకున్నారు. వాటి నుంచి 1.5 కోట్ల నగద�