Nepal Floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్కు చెందిన శ్రీదేవి వేజెళ్ల గల్లంతైందని ఆమె భర్త దీపక్ తెలిపారు. కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని, తిరుగు ప్రయాణంలో ఉన్న తన భార్య వరదల్లో చిక్కుకుందని ఆయన అదివారం మీడియ�
Nepal Floods | ఎంతో అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించి వందలాది మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని నేపాల్ పౌరులు రియల్ హీరోగా ప్రశంసిస్తున్నారు.
Viral News | టీ (Tea) తాగితే కొందరికి తలనొప్పి తగ్గుతుంది. కొందరికి నిద్రమబ్బు తొలగిపోతుంది. మరికొందరిలో మెదడు ఉత్తేజితమవుతుంది. అందుకే మనలో చాలామంది టీ కోసం వెంపర్లాడుతుంటారు. ఇందులో పెద్దగా ఆశ�
Nepal Floods | నేపాల్ (Nepal) లో సంభవించిన ఆకస్మిక వరదల్లో (Flash Floods) వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలల్లో గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కొనసాగుతున్నా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో
Nepal Floods | నేపాల్ వరదల్లో గల్లంతైన వారిలో ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ పబ్లిక్ సర్వీసెస్ సీఈవో లక్ష్మీనాథ్ గోపిశెట్టి కూడా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ వెల్లడించింది. వ్యక్తిగత పనిపై వ�
Nepal Floods | వరద ఉధృతికి ఊరిలోని ఇండ్లన్నీ కొట్టుకుపోయినా ఒక ఇల్లు మాత్రం మధ్యలో తట్టుకుని నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ ఒక్క ఇల్లు కూలిపోకుండా స్థిరంగా నిలబడటానికి గల కారణాలపై పలువురు నెటిజన్లు తమ �
నేపాల్, టిబెట్లలో సంభవించిన వరద విధ్వంసంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శనివారం నాటికి గల్లంతైన వారు మూడు వేలకు, మృతుల సంఖ్య 699కు చేరింది. గల్లంతైన వారిలో 320 మంది భారతీయులు ఉన్నార
Nepal floods : నేపాల్లో ఒక బ్యాంకుకు చెందిన లాకర్ కొట్టుకురాగా.. అందులోంచి భారీగా నగదును స్తానికులు దోచుకున్నారు. అయితే, వారి నుంచి తర్వాత పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.
Maharashtra pilgrims | నేపాల్లో అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా మహారాష్ట్రకు చెందిన వంద మంది యాత్రికులు ఖఠ్మాండూలో చిక్కుకుపోయారు. మహారాష్ట్ర అభ్యర్థన మేరకు బీహార్ ప్రభుత్వం స్పందించింది. నేపాల్ సరిహద్దు ద్�
Nepal Floods: నేపాల్ వరదల్లో బురదతో నిండిన ఓ బామ్మను రక్షించిన విషయం తెలిసిందే. అయితే ఆ వృద్ధురాలి వయసు 97 ఏళ్లు అని తెలిసింది. ఆమె పేరు గునా మాయా బోహరా. మా బామ్మ ఓ యోధురాలు అని ఆమె మనువడు మీడియాతో తెలిప�
Lax Gopishetty | నేపాల్ (Nepal) ను అతలాకుతలం చేస్తున్న ఆకస్మిక వరదల్లో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) కు చెందిన ఉన్నతాధికారి గల్లంతయ్యారు. ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ అయిన ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ (Infosys Public Services)’ హెడ్గా �
Nepal Floods: నేపాల్ వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 616కు చేరుకున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ నాలుగో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య రెండు వేలు దాటింది. టి�
జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిస్థితుల్లో బాధితులకు సహాయక చర్యలు అందించడం అత్యంత అవసరం. దీంతో తాము నేపాల్కు సహాయం చేస్తామంటూ భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశా�