ఈ సహస్రాబ్ది ప్రారంభం నుంచి హిందూ కుష్ హిమాలయ(హెచ్కేహెచ్) అంతటా విస్తరించి ఉన్న హిమానీనదాలు మరింత వేగంగా కరిగిపోతున్నాయని, మంచు నష్టం పరిమాణం రెట్టింపు అయ్యిందని హెచ్కేహెచ్ ప్రజల తరఫున పనిచేస్తున
Viral Video : వరద కారణంగా చుట్టూ అంతా కొట్టుకుపోతున్నా.. ఒక్క ఇల్లు మాత్రం మధ్యలో తట్టుకుని నిలబడింది. ఆ ఇంట్లోని వారు కూడా అటు నిస్సహాయంగా.. ఇటు ధైర్యంగా నిలబడి సాయం కోసం ఎదురు చూశారు.
Nepal Floods: టిబెట్లో డ్యామ్ లీకేజీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ నేపాల్ పోలీసులు హెచ్చరిక జారీ చేసింది. రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న పోలీసులు, సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఆదేశాలు ఇచ్చారు. �
Nepal | హిమాలయ దేశం నేపాల్లో బుధవారం సంభవించిన జలప్రళయం పెను విషాదాన్ని నింపింది. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 362కు చేరుకోగా, 1,600 మందికి పైగా గల్లంతయ్యారు.
Nepal Floods : అకస్మికంగా సంభవించిన నేపాల్ వరదలు (Nepal Floods) పలు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. ఆధ్యాత్మిక యాత్రకు వచ్చిన భారత సంతతికి చెందిన అమెరికా దంపతుల ఆచూకీ సైతం తెలియడం లేదు.
Nepal Floods: నేపాల్ వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 270కి చేరుకున్నది. నేపాలీ పోలీసులు తాజాగా తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరో వైపు 100 మంది చైనా దేశస్థులు గల్లంతు అయినట్లు ఆ దేశం పేర్క
Mount Langtang Lirung: కాట్మాండుకు ఉత్తరాన 45 కిలోమీటర్ల దూరంలో లాంగ్టాంగ్ లిరుంగ్ పర్వతం ఉన్నది. దీని ఎత్తు 7245 మీటర్లు. ఆ పర్వతంపై ఉన్న మంచు సరస్సు వల్లే తాజా విపత్తు జరిగినట్లు భావిస్తున్నారు.
చైనా సరిహద్దు సమీపంలోని రసువా జిల్లాలో బోటే కోషి నదిలో నీటి ప్రవాహం హఠాత్తుగా పెరిగి విరుచుకుపడటంతో బుధవారం నేపాల్లో భారీ వరదలు సంభవించి దాదాపు 100 మంది మరణించగా విదేశీయులతోసహా వందలాది మంది గల్లంతయ్యార
Nepal Floods | హిమాలయ దేశం నేపాల్ (Nepal) లో సంభవించిన జలప్రళయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. విహారయాత్ర కోసం హైదరాబాద్ (Hyderabad) నుంచి వెళ్లిన 156 మంది బృందంలోని 140 మంది ఆచూకీ తెలియకపోవడం కలకలం రేపుతోంది. భ�
Nepal Floods | నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా ఎనిమిది జిల్లాల్లో పె�
Nepal Floods | పొరుగుదేశం నేపాల్ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా ఎనిమిది జిల్లాల్ల�