ప్రపంచ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయిన వెస్టిండీస్పై క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నేపాల్ ఏకంగా సిరీస్ విజయాన్ని సాధించి సరికొత్త చరిత్ర స
నేపాల్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. షార్జా వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ను 19 పరుగుల తేడాతో (NEP vs WI ) మట్టికరిపించింది. దీంతో ఐసీసీలో టెస్టు హోదా కలిగిన ఓ జట్టుపై తొలిసారిగా విజయం సాధించి
నేపాల్లో ప్రభుత్వ అవినీతిపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం.. ఇప్పుడు ఫిలిప్పీన్స్ను తాకింది. ప్రభుత్వ అవినీతి బాగోతాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం దేశ రాజధాని మనీలాలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగార
యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు.
నేపాల్లో అరాచక విప్లవంతో పార్లమెంటు, సుప్రీంకోర్టును తగులబెట్టి, పాలకులను సజీవంగా దహనం చేసిన తరువాత చాలామంది చిత్రమైన మేధావులు ఇండియాలో కూడా ఇలాంటి విప్లవం వస్తుందా? అనే చర్చలు సాగిస్తున్నారు. అధికార�
నలభై ఏళ్ల క్రితం.. అదే కాఠ్మండు వీధుల్లో.. అవే నినాదాలిచ్చిందామె. ప్రజాస్వామ్యం కావాలని, సమానత్వం ఉండాలని, గణతంత్రం రావాలని పోరాడి జైలుపాలైంది. తన స్వప్నం ఫలించి ప్రజాస్వామ్యం సిద్ధించిన వేళ ఆ ఖైదీ... న్యాయ�
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి (Nepal PM)గా జస్టిస్ సుశీల కర్కి (Sushila Karki) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM
నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా జస్టిస్ సుశీల కర్కి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణం చేయించారు. నేపాల్ పీఎం పదవిని చేపట్టిన తొలి మహిళగా సుశీల నిలిచార
అంతర్గతపోరుతో అట్టుడుకుతున్న నేపాల్లో ఆంధ్రప్రదేశ్కు (Andhra Pradesh) చెందిన వారు చిక్కుకుపోయారు. విహారయాత్ర నిమిత్తం రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వ్యక్తులు కాఠ్మండూ వెళ్లారు.
నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ సారథి ఎంపికపై జెన్ జెడ్ నిరసనకారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును బుధవారం జరిగిన ఆన్లైన్ అభిప్రాయ సేకరణలో మెజారిటీ
Nepal prison | ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ జడ్ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల మాటున దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్ల (Nepal prison) నుంచి ఖైదీలు (inmates) పా�