Road Accident | నేపాల్ (Nepal) దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు (Private Jeep) అదుపుతప్పి 700 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయ
భారీ మెజారిటీతో పదవి చేపట్టిన నేపాల్ ప్రధాని బాలెన్ షాకు నెల రోజుల్లోపే ప్రజలు, విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజధాని కాఠ్మాండూ సహా పలు నగరాల్లో విద్యార్థులు, రాజకీయ గ్రూపులు, సామాన్యులు వీధుల�
ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై పక్షం రోజులకు ఒకసారి జీతం చెల్లించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజల వ్యయాన్ని స్థిరీకరించి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది.
Sher Bahadur Deuba: నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దూబేకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అవినీతి కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. బహదూర్ దూబే వయసు 79 ఏళ్లు. ప్రస్తుతం ఆయన వైద్య చికిత్స కోసం
Balen Shah : నేపాల్ నూతన ప్రధానిగా బాలెన్ షా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.
KP Sharma Oli : నేపాల్లో ఆ దేశ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే, తన అరెస్టును శర్మ ఓలి తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే తనను అరెస్టు చేశారని శర్మ విమర్శించారు
Viral Video : నేపాల్లో ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించగా, అదుపుకోల్పోయి నేలను ఢీకొని, గిరగిరా తిరిగింది. ఈ ఘటన బుధవారం జరిగింది.
Indian pilgrims : నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి, పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
Saudi Arabia | అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ �
Road accident | పొరుగు దేశం నేపాల్ (Nepal) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. ధాడింగ్ జిల్లా (Dhading district) లో ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి రోడ్డుకు 300 మీటర్ల దిగువన లోయలో ప్రవహిస్తున్న త్రిశూలి నది (Trishuli river) లో పడిపోయి�
ఇండియా ఏఐ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర్ధ నగ్న నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్ సభ్యులు నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన జెన్జీ ఉద్యమం నుండి ప్రేరణ పొందారని ఢిల్
క్రికెట్ పసికూన నేపాల్ కొత్త చరిత్ర లిఖించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నేపాల్ టీ20 ప్రపంచకప్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
టీ20 ప్రపంచకప్లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఆదివారం ముంబైలోని వాంఖెడే వేదికగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఈ టోర్నీలో సూప�
ఇప్పుడిప్పుడే క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న ఫుట్బాల్ దిగ్గజం ఇటలీ టీ20 ప్రపంచకప్లో సంచలనం సృష్టించింది. ఈ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన ఆ జట్టు.. తమ రెండో మ్యాచ్లోనే బోణీ కొట్టి ప్రపంచకప్లో �
టీ20 ప్రపంచకప్లో సంచనాలు సృష్టించేందుకు వచ్చిన చిన్న జట్లు ఆ దిశగా అగ్రస్థాయి జట్లకు ఊహించని షాకులిస్తున్నాయి. మొదటి రోజే నెదర్లాండ్స్, యూఎస్ఏ జట్ల పోరాటపటిమతో స్ఫూర్తి పొందిన నేపాల్.. రెండుసార్లు చ�