నేపాల్లో ప్రభుత్వ అవినీతిపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం.. ఇప్పుడు ఫిలిప్పీన్స్ను తాకింది. ప్రభుత్వ అవినీతి బాగోతాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం దేశ రాజధాని మనీలాలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగార
యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు.
నేపాల్లో అరాచక విప్లవంతో పార్లమెంటు, సుప్రీంకోర్టును తగులబెట్టి, పాలకులను సజీవంగా దహనం చేసిన తరువాత చాలామంది చిత్రమైన మేధావులు ఇండియాలో కూడా ఇలాంటి విప్లవం వస్తుందా? అనే చర్చలు సాగిస్తున్నారు. అధికార�
నలభై ఏళ్ల క్రితం.. అదే కాఠ్మండు వీధుల్లో.. అవే నినాదాలిచ్చిందామె. ప్రజాస్వామ్యం కావాలని, సమానత్వం ఉండాలని, గణతంత్రం రావాలని పోరాడి జైలుపాలైంది. తన స్వప్నం ఫలించి ప్రజాస్వామ్యం సిద్ధించిన వేళ ఆ ఖైదీ... న్యాయ�
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి (Nepal PM)గా జస్టిస్ సుశీల కర్కి (Sushila Karki) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM
నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా జస్టిస్ సుశీల కర్కి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణం చేయించారు. నేపాల్ పీఎం పదవిని చేపట్టిన తొలి మహిళగా సుశీల నిలిచార
అంతర్గతపోరుతో అట్టుడుకుతున్న నేపాల్లో ఆంధ్రప్రదేశ్కు (Andhra Pradesh) చెందిన వారు చిక్కుకుపోయారు. విహారయాత్ర నిమిత్తం రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వ్యక్తులు కాఠ్మండూ వెళ్లారు.
నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ సారథి ఎంపికపై జెన్ జెడ్ నిరసనకారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును బుధవారం జరిగిన ఆన్లైన్ అభిప్రాయ సేకరణలో మెజారిటీ
Nepal prison | ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ జడ్ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల మాటున దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్ల (Nepal prison) నుంచి ఖైదీలు (inmates) పా�
నేపాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర పౌరుల కోసం ఢిల్లీలోని తెలంగాణభవన్లో ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Hilton Kathmandu: నిరసనకారులు ఆగ్రహజ్వాలలకు హిల్టన్ కాఠ్మాండు హోటల్ బూడిదైంది. నేపాల్లో అత్యంత ఎత్తైన హోటల్గా పేరుగాంచిన ఆ హోటల్ ఇప్పుడు నిర్మానుష ప్రదేశంగా మారింది. ఎన్నో ప్రత్యేకతలతో నిర్�