Nepal Floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్కు చెందిన శ్రీదేవి వేజెళ్ల గల్లంతైందని ఆమె భర్త దీపక్ తెలిపారు. కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని, తిరుగు ప్రయాణంలో ఉన్న తన భార్య వరదల్లో చిక్కుకుందని ఆయన అదివారం మీడియ�
Nepal Floods | ఎంతో అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించి వందలాది మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని నేపాల్ పౌరులు రియల్ హీరోగా ప్రశంసిస్తున్నారు.
Nepal Floods | నేపాల్ వరదల్లో గల్లంతైన వారిలో ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ పబ్లిక్ సర్వీసెస్ సీఈవో లక్ష్మీనాథ్ గోపిశెట్టి కూడా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ వెల్లడించింది. వ్యక్తిగత పనిపై వ�
Nepal Floods | వరద ఉధృతికి ఊరిలోని ఇండ్లన్నీ కొట్టుకుపోయినా ఒక ఇల్లు మాత్రం మధ్యలో తట్టుకుని నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ ఒక్క ఇల్లు కూలిపోకుండా స్థిరంగా నిలబడటానికి గల కారణాలపై పలువురు నెటిజన్లు తమ �
నేపాల్, టిబెట్లలో సంభవించిన వరద విధ్వంసంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శనివారం నాటికి గల్లంతైన వారు మూడు వేలకు, మృతుల సంఖ్య 699కు చేరింది. గల్లంతైన వారిలో 320 మంది భారతీయులు ఉన్నార
Nepal : విదేశీ రెస్క్యూ బృందాలు తమ దేశం వచ్చి సహాయం చేయడానికి నేపాల్ అంగీకరించని సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ విషయంతో నేపాల్ తన నిర్ణయం మార్చుకుంది. విదేశీ సహాయక బృందాలను అంగీకరించాలని నిర్ణయించింది.
Nepal Floods: నేపాల్ వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 616కు చేరుకున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ నాలుగో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య రెండు వేలు దాటింది. టి�
జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిస్థితుల్లో బాధితులకు సహాయక చర్యలు అందించడం అత్యంత అవసరం. దీంతో తాము నేపాల్కు సహాయం చేస్తామంటూ భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశా�
Nepal Floods: టిబెట్లో డ్యామ్ లీకేజీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ నేపాల్ పోలీసులు హెచ్చరిక జారీ చేసింది. రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న పోలీసులు, సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఆదేశాలు ఇచ్చారు. �
Nepal Flash Floods: నేపాల్కు ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే తమకు ఎటువంటి సహాయం అవసరం లేదని నేపాల్ విదేశాంగశాఖ పేర్కొన్నది. సెర్చ్, రెస్క్యూ బృందాలు సాయాన్ని నేపాల్ తిరస్కరిం�
Nepal | హిమాలయ దేశం నేపాల్లో బుధవారం సంభవించిన జలప్రళయం పెను విషాదాన్ని నింపింది. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 362కు చేరుకోగా, 1,600 మందికి పైగా గల్లంతయ్యారు.
ఎలాంటి సూచనలు లేదా హెచ్చరికలు లేకుండా మేఘాలు గర్జించి, విస్ఫోటమై పేలిపోతూ మేఘ విస్ఫోటాలు లేదా క్లౌడ్ బరస్ట్ రూపంలో ప్రళయం సృష్టించడం ఉత్తర భారత పర్వతశ్రేణుల్లో సర్వసాధారణం అయ్యింది. తాజాగా నేపాల్లో