Argument Leads To 3 Deaths | మద్యం సేవించిన పొరుగు వ్యక్తితో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు కుటుంబాల వారు పదుపైన ఆయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.
Man Kills Neighbour’s Child | పొరుగింటి వారితో కక్ష పెంచుకున్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని చెరువులో పడేశాడు. బాలుడి మిస్సింగ్పై ఫిర్యాదు అందుకున్న పోలీ�
Maharastra: 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది మహారాష్ట్ర కోర్టు. ఆ కేసులో నిందితుడికి 20 వేల ఫైన్ కూడా వేశారు. స్పెషల్ కోర్టు జడ్జి డీఎస్ దేశ్ముక్ తీర్పు ఇచ్చ�
BJP Leader Shot Dead | పొరుగింటికి చెందిన వ్యక్తి బీజేపీ నేతను కాల్చి చంపాడు. ఆయనను వెంబడించగా ఒక షాపులోకి వెళ్లాడు. అక్కడ గన్తో కాల్పులు జరిపి బీజేపీ నేతను హత్య చేశాడు. ఈ హత్యకు భూవివాదం కారణమని పోలీసులు తెలిపారు.
Neighbour Stabs Woman | ఒక యువకుడు పొరుగింటి యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
family shot at by neighbour | ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిన ఆమె కుటుంబ సభ్యులపై ఒక వ్యక్తి గన్తో కాల్పులు జరిపాడు. (family shot at by neighbour) ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
కావాల్సిన బ్రాండ్ మద్యం తక్కువ ధరకు దొరుకుతుండడంతో మద్యం ప్రియులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా భావించి గోవా మద్యాన్ని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్కు నిత్యం తరలిస్తూ అక్రమ వ్యాపారానిక�
తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు బిజును శుక్రవారం అరెస్ట్ చేశారు.
లక్నో: పొరుగింటి వ్యక్తితో కలిసి భార్య పారిపోయింది. దీంతో మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్లోని గురుగ్రామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కసన్ గ్రామంలో నివాసం ఉంటున్న కవిందర్ ఒక ప్రైవేట
పాకిస్థాన్, శ్రీలంక, చైనా, బ్రెజిల్ దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. పర్చేస్ పవర్ పారిటీ(పీపీపీ) ఆధారంగా 106 దేశాల్లో పెట్�
దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. 16 ఏండ్ల దివ్యాంగ బాలికపై పొరుగింటి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఢిల్లీలోని మహేంద్ర పార్క్ ప్రాంతంలో జరిగింది.