NEET Paper Leak | నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ
NEET UG Paper Leak | రాజస్థాన్లో వెలుగు చూసిన నీట్-యూజీ పేపర్ తొలుత మహారాష్ట్రలోని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీకైనట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. లీక్ చేసిన అనుమానిత వ్యక్తిని కూడా అదుపులో
నీట్-యూజీ పరీక్ష రద్దుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. నీట్ లీకేజీ దేశ యువతపై జరిగిన నేరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. ప్రధాని మోదీ చెప్తున్న అమృత కాలం.. దేశానికి విష యుగంగా మారిం�
నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతూ ఢిల్లీలోని శాస్త్రి భవన్ ముందు ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల వి�
నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక్కమాట మాట్లాడని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి పదవిలో కొనసాగే అర్హతలేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొన్నది.