నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా పోరాడి విద్యార్థులు విజయం సాధించారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పెద్ద భంగపాటు.
26 రోజుల జెన్జీల చారిత్రాత్మక ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే వారి డిమాండ్ ఎట్టకేలకు స�
దేశంలో సుమారు నెలరోజులుగా కొనసాగుతున్న నీట్ లీకేజీ నిరసనలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై మన దేశంలో కాబట్టి లాఠీచార్జీ మాత్రమే చేశారని, ఇతర దేశాల్లోనైతే క
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ �
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా, వామపక్ష విద్యార్థి సంఘాలు శనివారం బీహార్లో తలపెట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పలు జిల్లాల్లో వ�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా నీట్ లీక్ మీద తీవ్ర నిరసనలు జరుగుతుంటే.. ఆమె చేసిన వ్యాఖ్య లు విమర్శలకు దారి తీశాయి. సీతారామన్ మాట్లాడుతూ. .
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. ‘మేం విజయం సాధించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చింది, వాటి జోలిక�
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్జీ విద్యార్థులు సాగించిన ఉద్యమంపై సర్వత్రా పొగడ్తల వర్షం కురుస్తున్నది. హింసాత్మక ఘటనలకు చోటు లేకుండా శాంతియుత మార్గంలో 36 రోజులపాటు విద్యార్థులు దీక్షను సాగించడ
నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నెలకొన్న ఒత్తిడి కారణంగా కేంద్ర మంత్రి పదవికి శనివారం రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్(57) గత కొన్నేండ్లుగా బీజేపీలో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఆయన మొదట ఒక సమ
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్జీ విద్యార్థులు సాగించిన ఉద్యమంతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాకు కేంద్రం కట్టుబడి ఉంటుందా? లేక, ఏదో మెలికతో ప్రధాన్న�
Dharmendra Pradhan : కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దాంతో, రాజ్యాంగబద్ధంగా ఆయన మంత్రి పదవి ఊడింది. ప్రస్తుతం ప్రధాన్ ఎంపీగా మాత్రమే కొనసాగనున్నారు.
Modi Cabinet : నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థిలోకం నిరసనల ధాటికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేశారు. గత ఎనిమిదేళ్లలో ఇలా పదవీకాలం మధ్యలోనే వైదొలిగిన ఏకైక కేంద్ర మంత్రి ప�
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థుల మృతి ఘటనపై శామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారం ఎదుట పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తూ కేంద్ర ప�